ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1, 544 కోట్లతో ఆరేడు నెలల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మునుగోడులో గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అధ్యక్షత�
హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్ట వద్ద కొన్నేండ్లుగా అసంపూర్తిగా ఉన్న పేదల గృహ నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.30 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభ�
తెలంగాణకు బీజేపీ మరోసారి ధోకా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులయిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వబోదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం స�
నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతు�
సూర్యాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేను కలిశారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవా�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసే
తనను గెలిపించిన ప్రజలపై, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. బండి సంజయ్ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టాలని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చ�
మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసిన రూ.59.95 కోట్లు చట్టప్రకారమే చేశామని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన వ�
గత ఉప ఎ న్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్రావు కేం ద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి ని యోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి త లసాని శ్రీనివాస్యాద�
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో గొర్ల కోసం చల్లూరి సత్తయ్య షెడ్డు వేసుకున్నాడు. ఆయన ఖాతాలో రూ.9.90 లక్షలకు గాను రూ.1.32 లక్షలు మాత్రమే జమ చేశారు. వాటితోనే షెడ్డు వేసుకున్నాడు. మూడు నెలల కావస్త�