మునుగోడు ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు బదిలీ చేసిన రూ.59.95 కోట్లు చట్టప్రకారమే చేశామని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన వ�
గత ఉప ఎ న్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్రావు కేం ద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి ని యోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి త లసాని శ్రీనివాస్యాద�
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని 13 నియోజకవర్గాలకు రూ.130 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడద�
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో గొర్ల కోసం చల్లూరి సత్తయ్య షెడ్డు వేసుకున్నాడు. ఆయన ఖాతాలో రూ.9.90 లక్షలకు గాను రూ.1.32 లక్షలు మాత్రమే జమ చేశారు. వాటితోనే షెడ్డు వేసుకున్నాడు. మూడు నెలల కావస్త�
కేంద్ర ప్రభుత్వం పథకాలను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలను రాజకీయంగా వేధిస్తున్నదని బీహార్ ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆరోపించారు. బీహార్కు హక్కుగా రావాల్సిన నిధులను సాధించుకొనేందుకు తీవ్ర కష్టా�
జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది
మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప�
హైదరాబాద్కు చెందిన ఏరోస్పెస్ స్టార్టప్ స్కైరూట్ ఏకంగా రూ.403 కోట్ల(51 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫండింగ్లో భాగంగా ఈ నిధులను సింగపూర్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జీ
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్�
దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిల�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, �