తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
రాష్ట్రాలకు కేంద్రం నిధులు నిరాకరించడం.. ఒకవిధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ�
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో గొర్ల కోసం చల్లూరి సత్తయ్య షెడ్డు వేసుకున్నాడు. ఆయన ఖాతాలో రూ.9.90 లక్షలకు గాను రూ.1.32 లక్షలు మాత్రమే జమ చేశారు. వాటితోనే షెడ్డు వేసుకున్నాడు. మూడు నెలల కావస్త�
కేంద్ర ప్రభుత్వం పథకాలను అడ్డుపెట్టుకొని రాష్ర్టాలను రాజకీయంగా వేధిస్తున్నదని బీహార్ ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఆరోపించారు. బీహార్కు హక్కుగా రావాల్సిన నిధులను సాధించుకొనేందుకు తీవ్ర కష్టా�
జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది
మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప�
హైదరాబాద్కు చెందిన ఏరోస్పెస్ స్టార్టప్ స్కైరూట్ ఏకంగా రూ.403 కోట్ల(51 మిలియన్ డాలర్ల) నిధులను సమీకరించింది. సిరీస్-బీ ఫండింగ్లో భాగంగా ఈ నిధులను సింగపూర్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న జీ
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి భారీ స్థాయిలో విరాళాలు అందుతున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్�
దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్న తెలంగాణపై కేంద్రం పక్షపాత ధోరణి కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విప్లవాత్మక నిర్ణయాలతో మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిల�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, �
యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ) ప్రాజెక్టులకు సంబంధించి పనులు ఇప్పటికే 98 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల పూర్తికి మరో రూ.140 కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలియజ
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ సమకూర్చుకొని ఖర్చు పెట్టిన నిధులు రూ.1.90 లక్షల కోట్లు కాగా, కేంద్రం రాష్ర్టానికి ఇచ్చిన నిధులు కేవలం రూ.5 వేల కోట్ల లోపేనని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి? అని ప్ర�