మూర్ఖులు తాను కూర్చొన్న చెట్టు కొమ్మ ను తామే నరుక్కుంటారన్నట్టు.. కేంద్రం దేశ ఆర్థిక ప్రగతిని నాశనం చేస్తున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. శనివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎఫ్ఆర్బీఎం చట్�
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 2017లో స్త్రీనిధి కింద 25సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.లక్షా రెండువేల 500 చొప్పున రూ.25లక్షల 62 వేల ఐదు వందలు మంజూరయ్యాయి. రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతినెల�
అన్నదాతలకు మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అండగా నిలువగా.. తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు అందించాలన్న ఉద్దేశంతో మరో కార్యక్రమానిక�
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని రూపొందించారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ పథకం బృహ�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లకు మహర్దశ రానుంది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ�
తెలంగాణపై కేంద్రం వివక్ష మళ్లీ బయటపడింది. నేషనల్ హైవేల నోటిఫై, నిధుల విడుదల పై బీజేపీ ఎంపీ అర్వింద్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి గడ్కరీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. గత ఐదేండ్లలో యూప�
ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్�
రాష్ట్రంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుని నిధులు మంజూరు చేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. ఇందులో భాగంగా నష్కల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి
రాష్ర్టానికి వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కిషన్రెడ్డి త�
తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమైనా ఉన్నాయా? అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
నాలుగేండ్లు.. ప్రతి సీజన్లోనూ వరదలు వస్తున్నాయి. వెళ్తున్నాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ విపత్తు సహాయం చేయాలని రాష్ట్రం కోరుతూనే ఉన్నది. కానీ.. కేంద్రం ఒక్క పైసా విదల్చలేదు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు మాత�
ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం ప్రతి నెలా టంచనుగా రాష్ర్టాలకు నిధులు విడుదల చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఆ మాట నిజమైతే తెలంగాణకు ఇవ్�