ఒకప్పుడు పంట సాగు చేయాలంటే అప్పు ఎక్కడ తేవాలి. ఎవల దగ్గర చేయి చాపాలని రైతు ఆలోచించేటిది. నీళ్ల సౌలత్ లేక, అడపాదడపా వస్తున్న కరంట్తో శాన ఇబ్బందయ్యేది. రెండు పంటలకు నీళ్లందక జనవరి వచ్చిందంటే వాటి కోసం ఎదు�
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలు తెప్పించుకుంది
తెలంగాణలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సొంత రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నాటి పాలకులు పట్టించుకోక పోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ అ
పంట పెట్టుబడికి ఇబ్బందుల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ‘రైతుబంధు’ పేరిట నగదు సాయం అందిస్తుండడంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఏటా వానకాలం, యాసంగి సీజన్లకు గాను ఎకరాకు రూ.5వేల చొప్పున అందిస్తూ ఆసరా అ�
కర్షకలోకం మురుస్తున్నది. సాగును బంగారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు బంధు యాసంగి సాయం ఖాతాల్లోకి చేరుతుండగా, మెస్సేజ్లు చూసి ఆనందపడుతున్నది. గడిచిన నాలుగు రోజుల్లో 90శాతం రైతులకు
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో తీసుకున్న పనులను త్వరగా పూర్తిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
వ్యాపారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని, నాలాను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను గుర్తించడం జరుగుతోందని, నోటీసులు ఇచ్చి నిర్మాణాలను తొలగిస్తామని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�
యాసంగి పంట పెట్టుబడి కోసం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని రాష్ట్రప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవా రం ఎకరం లోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు�
యాసంగి పంట పెట్టుబడి కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఈ ఏడాది రెండోవిడుత ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభించింది. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు బుధవారం ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల బ్య�
యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం పంపిణీ షురూ అయ్యింది. బుధవారం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యింది. సెల్ఫోన్లో మెసేజ్లు చూసుకున్న రైతులు మురిసిపోయారు. కొందరు బ్యాంకులకు వెళ్లి న�
సాగుకు ముందే యాసంగి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాసంగి సాయం నేటినుంచి రైతుల ఖాతాల్లో పడనున్నది. ఎప్పటిలాగే ఎకరం నుంచి సాయం విడుదల చేయనున్నది. సంక్రాంతిలోపు రైతుల ఖ
జిల్లాలో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. నవంబర్ నెలలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం ఐకేపీ ఆధ్వర్యంలో 64, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 149, జీసీసీ 9, మెప్మా 2, ఏఎంసీ ఒకటి, డీహెచ్ఎస్వో మూడు మొత్తం 228 కే�