మంత్రి ఎర్రబెల్లి | ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కి కూడా కనీసం 5 లక్షల రూపాయలు అందుతున్నాయని, నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారనడంలో నిజం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
న్యూఢిల్లీ: జాతీయపార్టీలు 2019-20 సంవత్సరంలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.3,377.41 కోట్లు విరాళాలుగా స్వీకరించాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపింది.
Airtel fundrising | ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశీయ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ.21 వేల కోట్ల నిధులను సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ...
లండన్: మగవారికి గర్భనిరోధక మాత్రలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్లోని స్కాట్లాండ్కు చెందిన డుండి విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపై ప్రయోగాలు చేస్తున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన�
యాప్లతో జర భద్రం| మా వద్ద పెట్టుబడి పెట్టండి..రెట్టింపు లాభాలు పొందండంటూ మీ ఫోన్లకు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాకు సంబంధించి యాప్లలో మెసేజ్లు, లింక్లు వస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త. అత్యాశకుపోయి అన�
మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు అన్ని గ్రామాల్లో వీధిదీపాలకు మూడో వైరు ల్యాండ్పూలింగ్ ద్వారా లే అవుట్ల అభివృద్ధి నెలలోగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు పల్ల
పూణె, మే 26: పూణెకు చెందిన 11 నెలల బాలిక వేదికా షిండే. అత్యంత అరుదైన జన్యు లోపం ఎస్ఎంఏ టైప్-1ఆమెకు ఉందని గుర్తించారు. రెండు సంవత్సరాల వయసు వచ్చే నాటికే చిన్నారి ప్రాణాలను బలిగొనే ప్రాణాంతక వ్యాధి అది. తొలి దశ�
దాతృత్వంలో అజీం ప్రేమ్జీ టాప్ ముకేశ్ అంబానీ కంటే 17 రెట్లు అధికంగా విరాళాలు గతేడాది రూ.7,904 కోట్లు ఇచ్చిన ఐటీ దిగ్గజం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాతృత్వంలో తన తోటి కార్పొరేట్లకు అ
మున్సిపాలిటీలకు భారీగా నిధులు | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగ్ పనుల నిర్వహణకు ప్రభుత్వం 15వ ఆర�
సుల్తానాబాద్, ఫిబ్రవరి 22: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాలలోని శంభులింగేశ్వరాలయానికి నల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరిపడా గ్రానైట్ అందించేందుకు రూ. లక్షా 50 వేల ఇవ్వ నున్నట్లు నల్ల మనోహర్రెడ్డి �