రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మసీదుల అభివృద్ధి, ఫుట్పాత్లు,మ్యాన్హోళ్ల మరమ్మతులు, వాటి ఎత్తును పెంచడం తదితర పనులను చేపట్టేందుకు గాను రూ.3కోట్ల వరకు నిధులు �
దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ఈనెల 31 వరకు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి రూ.10లక్షలు అందజేయాలని ప్రభు
కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2లో ముస్లింలు, హిందువులు, క్రిష్టియన్ల కోసం ఒకే దగ్గర మూడు గ్రేవ్యార్డుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా ఏడాద�
పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినందుకు రాంపల్లిదాయర సర్పంచ్ గరుగుల ఆండాలు, ఉప సర్పంచ్ గాడి రాములను పదవి నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీసర మండలంలోని రాంపల్లిదాయరలో
దేశంలోని కంటోన్మెంట్లలో అతిపెద్దది అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వివిధ అభివృద్ధి కార్యకలాపాలకు నిధుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. దశాబ్ధాలుగా ఉన్న ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కేంద్రం నిలుస్తుం�
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య
హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి.. పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలను అధిగమిం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వివక్ష ప్రదర్శించింది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) ద్వారా రాష్ర్టాలకు అందించే ఆర్థిక సహాయం విషయంలో తీవ్ర అన్య�
అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ ఉద్యమం పోరాట నినాదమే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అపర భగీరథుడు ముఖ్యమంత్రి సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసుకొని వాటి ఫలాలను అనుభవిస్తున్నాం. మన నిధుల�
ఏ దేశమైనా తన బడ్జెట్లో మూలధన వ్యయం, అభివృద్ధికి ఎంతటి విలువ ఇవ్వాలో చెప్పే వాక్యమిది. మూలధన వ్యయం ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టికి మూలకారణమవుతుంది. అందుకే చాలాదేశ
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నెరవేర్చడంలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రతి ఒక్కరి సమగ్ర ఆర