కొత్తగా మంజూరైన 8 మెడికల్ కాలేజీలకు రూ.930 కోట్లతో నూతన భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి జూన్ 8 మధ్యాహ్నం
దళిత బంధు నిధులు ఇతర ఖాతాల్లోకి జమ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. హైదరాబాద్లోని సైఫాబాద్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకొన్నది. వివరాల్లోకివెళ్తే.. దళిత బంధు నిధులను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడాన�
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ర్టాలకు రూ.కో ట్లు ఇస్తున్న కేందరం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా ఇవ్వటం లేదు. పథకం ప్రారంభంలో రాష్ర్టానికి రూ. 190 కోట్లు
చైనాకి చెందిన దిగ్గజ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీకి గట్టి షాక్ తగిలింది. విదేశీ మారక చట్టం(ఎఫ్ఈఎంఏ) ఉల్లంఘన కేసులో షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన రూ.5,551 కోట్ల బ్యాంకు డిపాజిట్ల
రాష్ట్ర న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో సాంకేతి�
దేశంలోని పలు ఎలక్టోరల్ ట్రస్టులకు వివిధ కార్పొరేట్లు, వ్యక్తుల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.258.49 కోట్లు విరాళాలకు అందినట్టు ఓ విశ్లేషణలో తేలింది. వీటి నుంచి రూ.258.43 కోట్లు (99.97%) పలు రాజకీయ
అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్త�
హైదరాబాద్ నగరం నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం రూ.2400 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. అనుమతుల ఉత్తర్వులు ఒక
ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మ�
పల్లెల ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ కార్
దళితబంధు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.17కోట్ల 50లక్షలను జమ చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో దళితబంధు పథకంప�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ పుష్కలంగా నిధులు విడుదల చేసింది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని ప్రాజెక్టులకు, మరమ్మతులకు నిధులు విడుద�
2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవల�
ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో తెలంగాణ పట్ల కేంద్రం అంతులేని వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ వరద బాధితులకు సాయం అందించడంలో బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గురువారం ఆమె ట్విట్టర్ వ�