బీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రూ.లక్షకోట్ల ఆర్థిక ప్యాకేజీ తీసుకురావాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోన
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
కార్పొరేట్ చదువుల కాలంలో నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడిని ప్రతిష
నియోజకవర్గాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, రే�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల్లోని ప్రజలకు, పంచాయతీలకు అందిన నిధుల సమాచారాన్ని తెలిపేందుకు ప్రతి గ్రామంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచా�
సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న�
గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా బకాయి లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన ర�
రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నదంటూ బద్నాం చేస్తున్న ఎంపీ బండి సంజయ్కి చేతనైతే, తెలంగాణకు రావాల్సిన రూ.1100 కోట్ల కోసం కొట్లాడాలని మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సవాల్ విసిరా�
సర్కారు బడులకు సకల సౌకర్యాలను కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రైవేటుకు దీటుగా నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇందుకోసం వాటి బాగుకు అదనపు నిధుల మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. శేర�
‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ప్రతి సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపుర
మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రూ.30 లక్షలకు పైగా నిధులు అవసరమయ్యే పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించనున్నారు
రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకుంటున్నది. వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్న అన్నదాతకు జూన్లో రైతుబంధు అందించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు (గత యాసంగిన
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్ష, వివక్ష మరోసారి బయటపడింది. జాతీయ రహదారుల నిర్మాణాలకు నిధుల విడుదలలో తీవ్ర అన్యాయం చేసింది. గత ఫిబ్రవరిలో పార్లమెంటుకు కేంద్రం సమర్పించిన వివరాలను పరిశీలిస్తే �