తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశ�
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు దక్షిణాది రాష్ర్టాలు, తెలంగాణపై చిన్నచూపే 8 వేల కోట్లతో మూసీ ఫ్రంట్కు ప్రతిపాదన ఏడేండ్లుగా నాన్చుతున్న కేంద్ర ప్రభుత్వం నగరం నుంచి కేంద్రమంత్రి ఉన్నా.. సున్నా మోదీ
మూడేండ్లుగా వీజీఎఫ్ ఇవ్వని కేంద్ర సర్కారు బెంగళూరు, చెన్నై మెట్రోకు నిధుల వరద.. కోచ్చి, నాగపూర్ రెండో దశకూ కేటాయింపు హైదరాబాద్ మెట్రోకు 254 కోట్ల పెండింగ్.. అరడజను లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, సీఎస్ నిధ�
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రెండేండ్ల నిధులు నీతి ఆయోగ్ సిఫారసు మేరకు 24,205 కోట్లివ్వాలి ఇంకా పెండింగ్లోనే ఆర్థిక సంఘం సిఫారసులు కేంద్ర మంత్రి నిర్మల�
అమరావతి : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం జగన్ సర్కారు విరాళాలు సేకరణపై దృష్టి పెట్టింది. రూ.6321 కోట్లు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పులకు అవకాశం లేకపోవడంతో విరాళాల సేకరణపై ఫోకస్ �
కొవిడ్ టీకా అభివృద్ధికి పీఎం కేర్స్ నుంచి రూ.100 కోట్లు ఇస్తామని పీఎంవో హామీ ఆ తర్వాత నిధుల విడుదల ఊసేలేదు ఆర్టీఐ పిటిషన్తో వెలుగులోకి నిజాలు న్యూఢిల్లీ: కరోనా ఉత్పాతంతో దేశం మృతభూమిగా మారుతున్నది. సెక�
900 కోట్లు తక్షణం విడుదల చేయండి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్కుమార్తో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేంద్ర �
ఈ ఏడాది రూ.2.7 లక్షల కోట్లు సమీకరణ న్యూఢిల్లీ, డిసెంబర్ 24: కొవిడ్-19 నేపథ్యంలో డిజిటలైజేషన్కు డిమాండ్ భారీగా పెరగడంతో దేశంలోని స్టార్టప్లకు ప్రస్తుత ఏడాది వెంచర్ ఫండ్స్ నుంచి నిధులు వెల్లువెత్తాయి. 2021
రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల నెలాఖరు నాటికి ముగియనున్న టెండర్ల ప్రక్రియ జనవరిలో పనులు ప్రారంభం.. ఐదు నెలల్లో పూర్తి నయాపైసా ఇవ్వని కేంద్రం.. రాష్ట్రంపైనే భారం హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన�
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ నుంచి నిధులను విడుదల చేస్తూ డీఈఓ ఎస్ .యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప�
అమరావతి : కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, నాయకుడు, టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం విజయవాడలో జర�
హరితనిధికి ప్రతి నెలా రూ. ౩వేలు ఇచ్చేందుకు తీర్మానం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీ�
ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, మూడు మండలాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయ�