రహదారుల మరమ్మతులకు నిధులు విడుదల నెలాఖరు నాటికి ముగియనున్న టెండర్ల ప్రక్రియ జనవరిలో పనులు ప్రారంభం.. ఐదు నెలల్లో పూర్తి నయాపైసా ఇవ్వని కేంద్రం.. రాష్ట్రంపైనే భారం హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన�
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ నుంచి నిధులను విడుదల చేస్తూ డీఈఓ ఎస్ .యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప�
అమరావతి : కేంద్రం విడుదల చేస్తున్న నిధులతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, నాయకుడు, టీజీ వెంకటేశ్ అన్నారు. శనివారం విజయవాడలో జర�
హరితనిధికి ప్రతి నెలా రూ. ౩వేలు ఇచ్చేందుకు తీర్మానం ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీ�
ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, మూడు మండలాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయ�
మంత్రి ఎర్రబెల్లి | ప్రతి చిన్న గ్రామ పంచాయతీ కి కూడా కనీసం 5 లక్షల రూపాయలు అందుతున్నాయని, నిధులు లేక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారనడంలో నిజం లేదని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
న్యూఢిల్లీ: జాతీయపార్టీలు 2019-20 సంవత్సరంలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.3,377.41 కోట్లు విరాళాలుగా స్వీకరించాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపింది.
Airtel fundrising | ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దేశీయ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ కొత్తగా రూ.21 వేల కోట్ల నిధులను సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ...
లండన్: మగవారికి గర్భనిరోధక మాత్రలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్లోని స్కాట్లాండ్కు చెందిన డుండి విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపై ప్రయోగాలు చేస్తున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన�
యాప్లతో జర భద్రం| మా వద్ద పెట్టుబడి పెట్టండి..రెట్టింపు లాభాలు పొందండంటూ మీ ఫోన్లకు వాట్సాప్, ఇతర సోషల్ మీడియాకు సంబంధించి యాప్లలో మెసేజ్లు, లింక్లు వస్తున్నాయా..? తస్మాత్ జాగ్రత్త. అత్యాశకుపోయి అన�
మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు అన్ని గ్రామాల్లో వీధిదీపాలకు మూడో వైరు ల్యాండ్పూలింగ్ ద్వారా లే అవుట్ల అభివృద్ధి నెలలోగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు పల్ల
పూణె, మే 26: పూణెకు చెందిన 11 నెలల బాలిక వేదికా షిండే. అత్యంత అరుదైన జన్యు లోపం ఎస్ఎంఏ టైప్-1ఆమెకు ఉందని గుర్తించారు. రెండు సంవత్సరాల వయసు వచ్చే నాటికే చిన్నారి ప్రాణాలను బలిగొనే ప్రాణాంతక వ్యాధి అది. తొలి దశ�
దాతృత్వంలో అజీం ప్రేమ్జీ టాప్ ముకేశ్ అంబానీ కంటే 17 రెట్లు అధికంగా విరాళాలు గతేడాది రూ.7,904 కోట్లు ఇచ్చిన ఐటీ దిగ్గజం న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: విప్రో అధినేత అజీం ప్రేమ్జీ దాతృత్వంలో తన తోటి కార్పొరేట్లకు అ