‘భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్ మనదే. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై ఎగిరిగేది బీఆర్ఎస్ జెండానే. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమే.’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
గజ్వేల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ హాల్లో గురువారం ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Aryajanani - Siddipeta | సిద్దిపేట పట్టణంలోని స్థానిక విపంచి ఆడిటోరియంలో రామకృష్ణ మఠం హైదరాబాద్ కు చెందిన ఆర్యజననీ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హర
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతున్నది. భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజార్ట�
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 వేల కోట్ల అప్పు చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు అనేక ముళ్ల బాటను చూసిందని, పూల బాటనూ చూసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు( MLA Harish Rao) పేర్కొన్నారు.
పాఠశాలల్లో స్పెషల్ స్టడీతో పాటు ఇంట్లో డిజిటల్ స్టడీ ఉండాలనే ఉద్దేశంతో ‘డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట గర్ల్స్�
‘స్వచ్ఛత’లో స్ఫూర్తి, అవార్డుల్లో ఆదర్శం మన సిద్దిపేట. సర్పంచ్ల పట్టుదల, చైతన్యం అమోఘం. రాష్ట్రం ఏర్పడి తర్వాత దేశంలో తొలి ఓడీఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) నియోజకవర్గం మన సిద్దిపేట’ అని మాజీ మంత్రి, ఎమ్మెల�
గిరిజలను అభివృద్ధే ధ్యేయంగా కేసీఆర్ తండాలను పంచాయతీలుగా చేసి, మీ తండాల్లో మీ పాలన తీసుకువచ్చారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. గురువారం మొగుడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండాలో జరిగిన మోతిమాత జా�
అన్నిరంగాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్నదని, పదో తరగతి ఫలితాల్లో విదార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. ని యోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిద�
భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో నాగర్కర్నూల్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తాజా, మాజీ ప్రజా �
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలంగాణ భవన్లో నియోజక వర్గాల వారీగా సమీక్
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కొనసాగించాలని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలకేంద్రమైన నారాయణరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెండింగ్లో ఉన్న గ�