సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావును గురువారం మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే హరీశ్రావు సంగారెడ్డిలోని ఆర్.సత్యనారాయణ నివాసానికి వచ్చారు.
నారాయణఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను బంద్ పెట్టినందుకు వచ్చే ఎంపీ ఎన్నికల
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజల ముందు బీఆర్ఎస్ బయటపెట్టింది. నాలుగు నెలల క్రితం మేడిగడ్డ బరాజ్లో ఒక ఫిల్లర్ కుంగగా కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా విచార�
తరతరాలుగా ఉత్పత్తి, శ్రమలో పాల్గొంటూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న బీసీలు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా ఇచ్చారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శిస్తున్న వారికి, బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ప్రయోజనాలు అందలేదని ప్రచారం చేస్తున్నవారికి జాతీయ మీడియా కథనాలు చెంపపెట్టులాంటి సమాధా�
గడిచిన నాలుగేండ్లలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో గజ్వేల్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని మున్స
సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం సాయంత్రం 6.58 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.
నిజాలు వెల్లడిస్తే జీర్ణించుకోలేని స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెంది న నేతలపై కేసులు బనాయించారు. దేవరకద్ర ని యోజకవర్గంలోని చింతకుంట మండలానికి చెంది న నర్సింహ, కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెం
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో విరాజిల్లుతున్నది. ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల గత ప్రభుత్వంలో హరీశ్రావు చొరవతో నాట్కో సౌజన్యంతో డిజిటల్ బోధన, కం�
‘చలో నల్లగొండ’ సభకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ
కాంగ్రెస్ ప్రభుత్వం అర్చకులకు కనీసం జీతాలు ఇవ్వడం లేదని, రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండ స�
‘ఈ ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే..మనమంతా ఒక కుటుంబంలాగా పని చేద్దాం.. భవిష్యత్ మనదే..’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన అశోక్గౌడ్ను మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన�
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత మరిచిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోలీస్ స్టేషన్లలో చీటిం�