Harish Rao | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలే గడ్డపారలై కాంగ్రెస్ను బొందపెడతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన అనే పరిస్థ�
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ శివారులో మంగళవానం నిర్వమించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాదిగా జనం తరలిరావడంతో పరిసరాలు గులాబీమయమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైన�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమిస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా పోస్�
‘గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరువు ఏర్పడితే మూగజీవాలు పశుగ్రాసం దొరకక కబేళాలకు వెళ్లాయి. పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి పశువులను బతికించుకోవాలని ఆంధ్ర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకొచ్చి మూగజ�
సిద్దిపేటలో 20ఏండ్లుగా ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలను అలయ్బలయ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
చేవెళ్ల లోక్సభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. జనరల్ స్థానమైన చేవెళ్లను గతంలో రెండు పర్యాయాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మూడోసారి సైతం గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తు�
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభం కలగాలని, ఆశలు, ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షించారు.
సిద్దిపేట గడ్డ..బీఆర్ఎస్ అడ్డా అని, మన నేల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని.. మీరు 30 రోజులు కష్టపడితే..మీకు అండగా ఉంటానని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వ�
ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెసోళ్లు ఎంపీ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని వచ్చి ఓట్లడుగుతారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని శ్రీన�
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామశివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమ యాజమాన్యం విఫలమయ్�
మెదక్ లోక్సభకు పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుపై సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504 కింద సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నదని, పదేండ్లలో తెలంగాణకు ఏమీ చేయని బీజేపీని ప్రజలు చిత్తుగా ఓడించాలని మాజీమంత్రి తన్నీర�