హనుమంతుని అనుగ్రహంతో సంకల్పం సిద్ధించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని టీచర్స్ కాలనీలో నూతనంగా ప్రతిష్ఠాపన జరిగిన శ్రీ కార్యసి�
ఆగస్టు 15 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు చేయకపోతే సీఎం రేవంత్రెడ్డి పదవి నుంచి దిగిపోవాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం శివ్వంపేటలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ తరఫున స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం రాత్రి నగరంలో ప్రచారం �
సంగారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోరు వేడెక్కుతున్నది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. పోలింగ్ సమయం సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన బ�
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని గుర్తించి సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ మళ్లీ ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హర�
మెదక్ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో (రోడ్షో) మెదక్ పా
మాజీ మంత్రి హరీశ్రావు నేడు మాచారెడ్డికి రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గజ్యానాయక్తండా,ఎక్స్రోడ్లో బుధవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు.
చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి. రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు, రైతు భరోసాపై మాట తప్పినందుకు, రూ.500 బోనస్పై మాట తప్పినందుకు, ఆసరా పెన్షన్�
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని గంగాపూర్లో నిర్వహిస్తు న్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు.
మద్దతు ధర లేదని రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు కొట్లాడుదామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట నుంచి మెదక్ వెళ్తుండగా మ
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కిలోమీటర్ మాత్రమే కొనసాగాయనేది అవాస్తవమని, 11.48 కిలోమీటర్ల మేర పనులు జరిగాయని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. ప్రత్యర్థులకు అందనంత వేగంతో ప్రచారంలో దూసుకెళ్తున్న గులాబీ పార్టీ.. నేడు (శుక్రవారం) ఇందూరులో భారీ బహిరంగ సభను నిర్వహి