బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకూ పార్టీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఈ ప్రమాద బీమా సదుపాయం అండగా నిలిస్తుందని మాజీమంత్రి హరీశ్రావు అ�
రామచంద్రుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులతో సిద్దిపేట పట్టణం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆకాంక్షించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో హనుమాన్ మాలధారణ స్వాములు
కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన రైతు సంతోశ్ కష్టాలే నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు. వి�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మెదక్ లోక్సభ పరిధిలో పోలింగ్లో పాల్గొని ఓటుహకు వినియోగించుకున్న ప్రజలందరికీ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ప్రజలు గరంగరంగా ఉన్నారు. వారు చేసిన మోసాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయని, ఎన్నికల్లో రైతులు, మహిళలు, వృద్ధులు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూప
ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కటీ అమలు చేయకుండా మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, వారిని అడుగడుగునా ప్రజలు నిలదీయాలని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపు
ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు మాట్లాడుతూ రాహుల్గాంధీ.. రాంగ్ గాంధీగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఒక్క హామీ నెరవేర్చకున్నా అన్ని హామీలు నెరవేర్చామని రాహు
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ బిడ్డల భవితవ్యం కోసం పోరాడేది స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్' లో ఆయన మాట్లాడారు. లోకసభ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ �
కాంగ్రెస్ హామీలతో మోసపోయి గోసపడుతున్నామని, ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. గురువారం సాయంత్రం జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ఎంపీ అభ
మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని హరీశ్రావు అన్నారు. మంగళవారం మెదక్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ అధినేత, గులాబీ బాస్ కేసీఆర్ రానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలో ప్రజలు, యువకులు, రైతులు భారీగా తర