ఐదు నెలల కాంగ్రెస్ పాలన రివర్స్గేర్లో నడుస్తు న్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం కొండపాక, కునూరుపల్లి మండలాల్లో నిర్వహించిన రోడ్డు షోలో మెదక్ బీఆర్ఎస్ ఎం�
వికాసం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే వినోద్ అని.. ఈ ఎన్నిక ల్లో కారు గుర్తుకు ఓటేసి వినోద న్నను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న జిల్లాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంతరెడ్డి పథకాలు అమలు చేయకుండా నట్టేట ముంచాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
అబద్ధాల కాంగ్రెస్ను బొందపెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట దొంగ హామీలు ఇచ్చి ఓట్లేసుకుని గద్దెనెక్కి ఇప్పుడు ఏఒక్క హామీ
సిద్దిపేట ఉద్యమాల ఖిల్లా... రేవంత్రెడ్డి ఇకడ నీ పప్పులు ఉడకవు..లిల్ల్లీపుట్ రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి మొరిగిండు... నేను నీ కొడంగల్ వచ్చి నిన్ను ఓడగొట్టిన బిడ్డా... కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక సిద్ది�
“సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లాను రద్దు చేసే కుట్ర చేస్తున్నాడు. మా జిల్లా ఊడపీకుతా అన్న నీకు మా జిల్లా ప్రజలు ఓట్లు వేయాలా? సిద్దిపేట ప్రజలారా ఆలోచించం డి.. మన జిల్లాలు తీసేస్తా అని, మన ఆత్మగౌరవ ప్రత�
తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. తన నాలుగు నెలల పాలనలోనూ తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డే ఇచ్చారని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోన�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా
రాష్ట్రంలో రివర్స్ గేరులో రేవంత్ పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్ అమలు చేసిన పథకాలు పేదలకు అందకుండా నాడు ఓటుకు నోటు, నేడు ఓట్లకు ఒట్లు పెట్టుకుంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తిరుగుతున్నారని మాజీ మం�
ఆరు గ్యారెంటీలు అన్ని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, పదేండ్లలో తెలంగాణకు ఏమిచేయని బీజేపీని ఎంపీ ఎన్నికల్లో బొందపెట్టాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చా�
కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్ నాయకులు గజగజ వణుకుతున్నారని, అందుకే ఎక్కడిపడితే అక్కడ దేవుని మీద ఒట్లు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం చిన్నశంకరంపేటలో ఐబీ నుంచి స్థానిక బస్టాండ్ వద్ద