పెంచిన టెట్ ఫీజును వెంటనే తగ్గించాలని మాజీ మంత్రి టీ హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. టెట్ ఫీజును భారీగా పెంచడం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార�
ఆరు గ్యారెంటీలు అమలు కావాలన్నా, కాంగ్రెస్ మెడలు వంచాలన్నా.. ప్రశ్నించే గొంతుక, పోరాడే బీఆర్ఎస్ను గెలిపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం హసన్పర్తిలో నిర్వహించిన వరంగల్ లోక్స�
జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు బీఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పని చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మొదట్నుంచి బీఆర్ఎస్కు కామారెడ్డి కొండంత అండగా నిలిచిందన్�
లింగంపేట్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు మండలంలోని లింగంపల్లి ఖుర్దు గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు
అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం నిజాంపేటలోని రేణుకా ఫంక్�
నిండు మనస్సుతో ఆశీర్వదించండి... మీలో ఒకరినై సేవకుడిగా పని చేస్తానని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీమంత్రి హరీశ్రావు,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్కు నాలుగు పార్లమెంటు స్థానాలతో అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచారు. పలు నియో
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్నది. ఇందులో భాగంగా జుక్కల్ మండల కేంద్రంలోని లక్ష్మీకల్యాణ మండపంలో మంగళవారం పార్టీ లోక్సభ ఎన్నికల సన్నాహక సమా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
Harish Rao | హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు.
సిద్దిపేట గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించిన శ్రీరామకల్యాణ మ
శివుడి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సం
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన అభిమతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో చిన్నకోడూరు, పెద్దకోడూరు, చంద్లాపూర్, చెల్కలపల్లి, అల్లీపూర్,