లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని మూడోసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నది. గత డిసెంబర్ చివరి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
స్వామి అయ్యప్ప.. శరణం అయ్యప్ప.. మణికంఠ మందారం.. గురుస్వాములు బంగారం అంటూ కరిమళవాసుడు అయ్యప్ప స్వామిని కొలుస్తూ బుధవారం మెదక్లోని అయ్యప్ప దేవాలయంలో మండల మహాపడి పూజామహోత్సవం వైభవంగా నిర్వహించారు.
డిజిటల్ మనీ ట్రాన్జాక్షన్లో భాగంగా ప్రజలు క్యూఆర్ కోడ్ సాన్తో క్షణాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని దేశంలోనే తొలిసారి సిద్దిపేటలో అందుబాటులోకి తెచ్చారు.