జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది.
నాగార్జునసాగర్ జలాశయానికి (Nagarjuna Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచి 2,56,453 క్యూసెక్కుల వరద వస్తుం
మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వరదలకు ఊరు మునిగిపోతున్నా.. వంతెన నిర్మాణం పూర్తిచేయించకపోవడంతో అడవిలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. .
Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండి జిల్లాలో క్లౌడ్బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో�
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం (Nagarjuna Sagar) నిండుకుండా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
కాకతీయ రాజులచే నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి (Pedda Cheruvu) వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ - ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మ�
జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి లక్షా 8 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో అధికారులు 23 గేట్లకు ఎత్తివేసి మొత్తం 1,20,358 క్యూసెక్కుల నీటిని
ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయానికి సుంకేశుల, జరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
ఎగువనుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతున్నది. దీంతో డ్యామ్ క్రమంగా నిండుతున్నది. సుకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.