జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి లక్షా 8 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండటంతో అధికారులు 23 గేట్లకు ఎత్తివేసి మొత్తం 1,20,358 క్యూసెక్కుల నీటిని
ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయానికి సుంకేశుల, జరాల నుంచి 1,72,705 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
ఎగువనుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం (Srisailam) ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతున్నది. దీంతో డ్యామ్ క్రమంగా నిండుతున్నది. సుకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి 1 లక్షా 71 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
వర్షాలు, వరదలతో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా పని చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు అన్నారు.
గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగ ప్రాజెక్టుకు గరిష్ఠ నీటి మట్టం చేరుకోవడంతో గేట్లు ఎత్తారు. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తునున్నది. బుధవారం వరకు తుంగభద్ర డ్యాంలోకి ఇన్ ఫ్లో భా�
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులకు వరద మొదలైంది. కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) వరద కొనసాగుతున్నది.