Hyderabad | శనివారం కురిసిన భారీ వానలతో నగరంలోని పలు కాలనీలు ఇప్పటికీ నీటి కొలనులను తలపిస్తున్నాయి. ఓవైపు అధికారులు, మంత్రులు హడావుడి తప్పా... పనులు నిలిచిపోతున్నాయి. దీంతో ఇప్పటికీ 24గంటల గడిచిన నీట మునిగిన కాలన�
గ్రేటర్లో వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించాం.. ప్రాధాన్యతగా రూ.100కోట్లతో 50 వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ (భూ గర్భ సంపులు) నిర్మాణం చేపడుతున్నాం.. ఇకపై రోడ్లపై వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం �
వానకాలం మొదలై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటికీ ఒక్క గట్టి వాన కురవక రైతులపై కాలం పగబట్టినట్లు చేస్తున్నది. ఎప్పుడో ఒకసారి చిన్న జల్లు పడుతున్నా అదీ ఒక్కో ప్రాంతానికే పరిమితవుతున్నది. సాగునీటి నిర్వహణలో �
ఉత్తరాదిలో పలు రాష్ర్టాలను వరదలు ముంచెత్తుతున్నాయి. శని, ఆదివారాల్లో ఎడ తెగని వర్షాల కారణంగా గంగా, యమున సహా పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో జన జీవనం స్తంభించింది.
Rajasthan Minister | భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీజేపీ మంత్రి వింతగా వివరణ ఇచ్చారు. కృష్ణుడ్ని సీఎం ప్రార్థించినప్పుడల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత శాంతించాలని వరుణ దేవ�
Viral Video | హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడటంతో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ.. పల్టీలు కొడుతూ దాదాపు 300 మీటర్ల లోతు గల లోయలో పడిపోయింది.
హిమాచల్ప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. దీంతో భారీ నిర్మాణాలు, భవంతులు పేక మేడల్లా కూలి నీటిలో కొట్టుకుపోతున్నాయి. తాజాగా కుల�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది.
నాగార్జునసాగర్ జలాశయానికి (Nagarjuna Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మొత్తం 26 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్కు ఎగువ నుంచి 2,56,453 క్యూసెక్కుల వరద వస్తుం
మంత్రి సీతక్క నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వరదలకు ఊరు మునిగిపోతున్నా.. వంతెన నిర్మాణం పూర్తిచేయించకపోవడంతో అడవిలో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. .
Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండి జిల్లాలో క్లౌడ్బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో�
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయం (Nagarjuna Sagar) నిండుకుండా మారింది. శ్రీశైల ప్రాజెక్టు నుంచి 93,127 క్యూసెక్కుల వరద సాగర్కు వచ్చి చేరుతుతున్నది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు.
కాకతీయ రాజులచే నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి (Pedda Cheruvu) వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ - ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మ�