వానకాలం వచ్చిందంటే గోదావరి ముంపు ప్రాంతవాసులను ‘వరద భయం’ వెంటాడుతున్నది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘గుండెలు గుబేల్' అంటుంటాయి. ఎందుకంటే ప్రతి యేటా వరద కష్టాలు తప్పడం లేదు. కొన్ని ఏళ్లుగా జూలై నెల
కాంగ్రెస్ పాలనలో నిర్మించిన చెక్డ్యాం వాల్కట్ట వరదకు కొట్టుకుపోయింది. దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలై పనుల్లో డొల్లతనం బయటపడింది. నాణ్యతను పరిశీలించాల్సిన కొందరు అధికారులు.. కాంట్రాక్టర్లతో ల�
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. కుండపోత వ�
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, మంజీరా తదితర నదులకు వరద పోటెత్తుతున్నది. వాగులన్నీ పొంగిపొర్లు�
ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak) వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వ�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎస్సారెస్పీలోకి శనివారం 1,04,879 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల (Nennela) మండలంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
గ్రేటర్లో వరద నీటి కాలువల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం.. ట్రాఫిక్ చిక్కుముడికి కారణమవుతున్నది. చేయాల్సిన సమయంలో పనులు చేయకుండా.. అవాంతరాయలు ఎదురయ్యే వర్షాకాల సీజన్లో హడావుడి చేయడం జీహెచ్ఎంసీ అధికార�
ఉత్తరాఖండ్లోని ధరాలీలో జల విలయాన్ని మరువక ముందే జమ్ము కశ్మీర్లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. కిష్టార్ జిల్లాలో గురువారం కురిసిన ఆకస్మిక కుంభవృష్టికి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోసహా 52 మంది మరణించగ�
ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని (Edupayala Vana Durga Temple) తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో వనదుర్గా ప్రాజెక్టుకు
గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరికల్ (Marikal) మండలంలో వరి, పత్తి, ఆముదం పంటలు నీట మునిగాయి. మరికల్ మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు చేరి పలు కాలనీలో జలమయమయ్యాయి.
Hyderabad | ఒక పక్క వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. బండి బయటకు తీసి వెళ్లాలంటే వాహనదారుడి నడ్డి విరిగిపోతుంది.. అడుగడుగున గుంతలతో నగర వాసి ప్రయాణం దిన దిన గండంగా మారుతోంది.