అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాల�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని, ఇందుకు కారణం అధికారులు, ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధ్యులపైన అధికారులపై న్యాయ విచారణ చేపట్�
వరద నీటిలో నడవడం కోసం భలే ఐడియా | జూగాడ్ అంటే తెలుసా మీకు. ఎవ్వరికీ రాని ఆలోచన వస్తే.. దాన్ని ఆచరణలో పెడితే.. అది అందరికీ నచ్చితే దాన్ని జూగాడ్ అంటారు.
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస
Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు.
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. వరద కారణంగా సాలచింతల గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 150 మందిన�
అమరావతి : కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంస్థ తరుఫున రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రాజంపేట వరదలో మూడు
అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవ
floods in chennai | ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇండ్లలోకి వరద �
Death toll reaches 88 as rains lash Nepal, trigger floods and landslides | నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన