Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు నిండు కుండలా ఉండటంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీ చరిత్రలోనే ఒక్క నెలలో అత్యధిక పవర్ ప్రొడక్షన్ సెప్టెంబర్లో 23.72 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరాంసాగర్ జలాశయానికి పోటెత్తిన వరదతో రికా�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడిం
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచె
Crime news | గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సిరిసిల్లను వరదల్లో ముంచెత్తాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో గల్లంతై మృతి చెందాడు.
మూసీ | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుద�
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరదఎస్సారెస్పీలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్ల�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నా