అమరావతి : కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంస్థ తరుఫున రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రాజంపేట వరదలో మూడు
అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవ
floods in chennai | ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇండ్లలోకి వరద �
Death toll reaches 88 as rains lash Nepal, trigger floods and landslides | నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన
Nagarjunasagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 68,263 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను
Uttarakhand | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు నేపాలి వాసులు,
వరదలు, కొండచరియలు విరిగి పడి 22 మంది మృతి మరో ఇద్దరు గల్లంతు కొనసాగుతున్న గాలింపు మృతుల్లో ఆరుగురు పిల్లలు కేరళలో వర్షాల పెను బీభత్సం కొట్టాయం, అక్టోబర్ 17: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్�
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు నిండు కుండలా ఉండటంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీ చరిత్రలోనే ఒక్క నెలలో అత్యధిక పవర్ ప్రొడక్షన్ సెప్టెంబర్లో 23.72 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరాంసాగర్ జలాశయానికి పోటెత్తిన వరదతో రికా�