మూసీ | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన వర్షాలతో ప్రాజెక్టులోకి 13,401 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి 13,401 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుద�
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరదఎస్సారెస్పీలోకి 2లక్షల 20 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో మెండోరా : గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్ల�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి లక్షా 18వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని ఏఈఈ వంశి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 వరద గేట్ల నుంచి 99వేల 840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నా
నాగార్జున సాగర్ | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 63,090 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్టు గేట్లను ఐదడుగుల మేర ఎత్తి అంతే
నాగార్జున సాగర్ | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జలాయశంలోకి ఎగువ నుంచి 84,154 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఐటు క్రస్ట్ గేట్లను ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుద�
నాగార్జునసాగర్ | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తివేత నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేశారు. ఎగువనుంచి 2,20,810 క్యూసెక్కుల నీరు వస్తుండగా,
Baramulla | కుండపోత వర్షాలు.. నలుగురు మృత్యువాత | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఆదివారం కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం �
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు బోధన్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలకు మంజీర నదికి ఎగువ నుంచి వస్తున్న వరదకు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూర వద్ద వందేండ్లనాటి పురాతన వంతెన
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రా
గోదావరి | జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద పోటెత్తింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది.