శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేశారు. ఎగువనుంచి 2,20,810 క్యూసెక్కుల నీరు వస్తుండగా,
Baramulla | కుండపోత వర్షాలు.. నలుగురు మృత్యువాత | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఆదివారం కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం �
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు బోధన్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలకు మంజీర నదికి ఎగువ నుంచి వస్తున్న వరదకు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూర వద్ద వందేండ్లనాటి పురాతన వంతెన
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరదల వలన ముంపుకు గురైన ప్రా
గోదావరి | జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద పోటెత్తింది. దీంతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదారమ్మ మహోగ్ర రూపం దాల్చింది.
శ్రీరాంసాగర్ | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోట్టెత్తింది. ఎగువన ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 వరద గేట్లను
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
గంటన్నరలో వరద మల్లింపునకు చర్యలు : మంత్రి గంగుల | నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని గంటన్నరలోపు వివిధ మార్గాల ద్వారా మల్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ �
సిరిసిల్లకు బయలుదేరిన డీఆర్ఎఫ్ బృందాలు | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్ - కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట �
వరదలో కొట్టుకుపోయి తండ్రీకొడుకుల మృతి | వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్
వరద ముప్పును తప్పిస్తాం | పాతనగర వ్యాప్తంగా వరద ముప్పును తప్పించడానికి ప్రణాళికా బద్ధంగా వరదనీటి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తెల�
లక్నో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గొరఖ్పూర్లోని బహ్రాంపూర్కు చెందిన బాలిక ప్రతి రోజు పడవను నడుపుతూ స్కూలుకు వెళ్తున్నది. విద్యా�