వరద ముప్పును తప్పిస్తాం | పాతనగర వ్యాప్తంగా వరద ముప్పును తప్పించడానికి ప్రణాళికా బద్ధంగా వరదనీటి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తెల�
లక్నో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గొరఖ్పూర్లోని బహ్రాంపూర్కు చెందిన బాలిక ప్రతి రోజు పడవను నడుపుతూ స్కూలుకు వెళ్తున్నది. విద్యా�
చండూరు | జిల్లాలో భారీ వాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో చండూరు, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డ, అంగడిపేట, బోడంగిపర్తి,
హిమాయత్ సాగర్ | జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వాన కురిసింది. మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది.
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్ననేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మం�
ఖమ్మం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తిరుమలయపాలెం మండలం మినహాయిస్తే మిగిలిన మండలాలలో ఓ మోస్తారు వర�
గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.
LMD | ఎల్ఎండీ 12 గేట్లు ఎత్తివేత.. దిగువకు 64వేల క్యూసెక్కుల విడుదల | ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగువ మానేరు (ఎల్ఎండీ) జలాశయంలోకి రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్త
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : సీఎస్ సోమేశ్కుమార్ | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీ�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో గల్లంతైన యువతి మృతి.. మరొకరి కోసం గాలింపు | యాదాద్రి భువనగిరి జిల్లాల రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. స్కూటీపై ముగ�
కడెం ప్రాజెక్టు| నిర్మల్: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 4,146 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధ
తాలిపేరు ప్రాజెక్టు | ఎగువన వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధ�