Nagarjunasagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 68,263 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను
Uttarakhand | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు నేపాలి వాసులు,
వరదలు, కొండచరియలు విరిగి పడి 22 మంది మృతి మరో ఇద్దరు గల్లంతు కొనసాగుతున్న గాలింపు మృతుల్లో ఆరుగురు పిల్లలు కేరళలో వర్షాల పెను బీభత్సం కొట్టాయం, అక్టోబర్ 17: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్�
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు నిండు కుండలా ఉండటంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీ చరిత్రలోనే ఒక్క నెలలో అత్యధిక పవర్ ప్రొడక్షన్ సెప్టెంబర్లో 23.72 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరాంసాగర్ జలాశయానికి పోటెత్తిన వరదతో రికా�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడిం
Nagarjuna sagar | నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లు ఎత్తి వేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచె
Crime news | గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు సిరిసిల్లను వరదల్లో ముంచెత్తాయి. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వరదల్లో గల్లంతై మృతి చెందాడు.