Tungabhadra | కర్ణాటకను వరణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి వరద ప్రవాహం మొదలైంది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద
ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ రూ.850 కోట్లు కేటాయించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు మంత్�
హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు
హైదరాబాద్ : వరద ముంపు నుంచి ఎస్ఎన్డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రులు త�
Anti Flood system | అల్వాల్ సర్కిల్ పరిధిలో వరద ముంపురాకుండా అధికారులు దీర్ఘకాలిక చర్యలు తీసుకుంటున్నారు… ఇందులో భాగంగా అల్వాల్ మోతులకుంట చెరువు నుంచి కొత్త చెరువు మీదుగా చిన్నరాయుని చెరువు వరకు నాలా నిర్మాణం
అమరావతి : ప్రభుత్వ అసమర్థత, తప్పిదాల కారణంగా ఆంధ్రప్రదేశ్ వరదల్లో 62 మంది చనిపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ మరణాలకు కారణమైన జగన్ ముఖ్యమంత్రి హోదా నుంచి వెంటనే తప్పుకోవాల�
అమరావతి : ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం జరిగిందని, ఇందుకు కారణం అధికారులు, ప్రభుత్వానిదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బాధ్యులపైన అధికారులపై న్యాయ విచారణ చేపట్�
వరద నీటిలో నడవడం కోసం భలే ఐడియా | జూగాడ్ అంటే తెలుసా మీకు. ఎవ్వరికీ రాని ఆలోచన వస్తే.. దాన్ని ఆచరణలో పెడితే.. అది అందరికీ నచ్చితే దాన్ని జూగాడ్ అంటారు.
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస
Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు.
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. వరద కారణంగా సాలచింతల గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 150 మందిన�