Allu Aravind | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావ ప్రాంతాలో ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు కడప, తిరుపతి, నెల్లూరులో వరద బాధితులను పరామర్శించనున్నారు.
అమరావతి : అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. వరద కారణంగా సాలచింతల గ్రామం జల దిగ్భందంలో చిక్కుకుంది. వరదలో చిక్కుకున్న 150 మందిన�
అమరావతి : కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సంస్థ తరుఫున రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు. రాజంపేట వరదలో మూడు
అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవ
floods in chennai | ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇండ్లలోకి వరద �
Death toll reaches 88 as rains lash Nepal, trigger floods and landslides | నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డ సంఘటనల్లో మృతి చెందిన
Nagarjunasagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 68,263 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను
Uttarakhand | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనల్లో ముగ్గురు నేపాలి వాసులు,
వరదలు, కొండచరియలు విరిగి పడి 22 మంది మృతి మరో ఇద్దరు గల్లంతు కొనసాగుతున్న గాలింపు మృతుల్లో ఆరుగురు పిల్లలు కేరళలో వర్షాల పెను బీభత్సం కొట్టాయం, అక్టోబర్ 17: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్�