ఎడతెరిపిలేని వానలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో సోమవారం సిర�
జిల్లాలో మూడు రోజులుగా తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 51.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు మత్తళ
ఎగువన కురుస్తున్న వర్షాల ప్రభావంతో సోమవారం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం అర్ధరాత్రి 43 అడుగులకు చేరిన నీటిమట్టం.. సోమవారం సాయంత్రం 4 గంటలకు 53 అడుగులకు చేరింది. దీంతో జిల్లా జిల్లా కలెక్�
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితు�
ఖమ్మం : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేరు పరివ�
Sriram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వర్షాలతో జలాశయంలోకి 85,740 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి 41 వేల క్యూసెక్కుల నీటిని
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చే�
Floods | ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. నిజామబాద్ జిల్లాలోని శ్రీరాంసారగ్ ప్రాజెక్టులోకి 3.10 లక్షల క్యూసెక్కుల
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద ఉగ్రరూపంలో తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఏకధాటి వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చె
Tungabhadra | తుంగభద్ర బరాజ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో జలాయశయంలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రస్తుతం 82,103 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా