హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితు�
ఖమ్మం : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేరు పరివ�
Sriram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వర్షాలతో జలాశయంలోకి 85,740 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి 41 వేల క్యూసెక్కుల నీటిని
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదారమ్మ 43 అడుగులకు చే�
Floods | ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. నిజామబాద్ జిల్లాలోని శ్రీరాంసారగ్ ప్రాజెక్టులోకి 3.10 లక్షల క్యూసెక్కుల
SRSP | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద ఉగ్రరూపంలో తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఏకధాటి వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చె
Tungabhadra | తుంగభద్ర బరాజ్కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతంలో భారీ వానలు కురుస్తుండటంతో జలాయశయంలోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ప్రస్తుతం 82,103 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతుండగా
Sri Ram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టులోకి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 22,187 క్యూసెక్కుల నీరు వస్తుండగా
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కల�
Assam | అసోంను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. శనివారం కురిసిన వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో 8 మంది మృతిచెందారు.
గౌహతి: అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజుల నుంచి వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది మరణించారు. అస్సాంలోన