అధిక వర్షాలతో మెట్ట పంటలకు నష్టం
చేలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి
చీడపీడల నివారణకు చర్యలు తప్పనిసరి
తిరుమలగిరి, జూలై 13 : వారం నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో మెట్టపంటల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే పంటలను సాధారణ స్థాయికి తీసుకురావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పెసర పంటలో..
మొక్కజొన్నలో..
ముందే కాల్వలు తీసుకోవాలి
అధిక వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చేలల్లో నీరు నిల్వ ఉండగా ముందస్తుగానే కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. చీడపీడలు ఆశించకుండా నివారణ చర్యలు పాటించాలి.
– వెంకటేశ్వర్లు, తిరుమలగిరి ఏఓ