Nepali teacher : నేపాల్ ఆకస్మిక వరదల నుంచి 1,643 మంది పిల్లల్ని కాపాడారు ఒక స్కూల్ టీచర్ కం ప్రిన్సిపాల్. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే అంతమంది ప్రాణాలతో బయటపడగలిగారు.
నేపాల్, టిబెట్లలో సంభవించిన వరద విధ్వంసంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శనివారం నాటికి గల్లంతైన వారు మూడు వేలకు, మృతుల సంఖ్య 699కు చేరింది. గల్లంతైన వారిలో 320 మంది భారతీయులు ఉన్నార
Government Building Collapses | కొండచరియలు విరిగిపడటం వల్ల భూమి కుంగడంతో మూడు అంతస్తుల ప్రభుత్వ భవనం కుప్పకూలింది. అయితే ఆ బిల్డింగ్ సురక్షితం కాదని ముందుగానే నిర్ధారించి ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ప్రభుత్�
చైనా సరిహద్దు సమీపంలోని రసువా జిల్లాలో బోటే కోషి నదిలో నీటి ప్రవాహం హఠాత్తుగా పెరిగి విరుచుకుపడటంతో బుధవారం నేపాల్లో భారీ వరదలు సంభవించి దాదాపు 100 మంది మరణించగా విదేశీయులతోసహా వందలాది మంది గల్లంతయ్యార
Floods రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అదే సమయంలో ఇద్దరు బైకర్లు వరదను పట్టించుకోకుండా వ�
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధ�
చినుకుకోసం ఎదురుచూసిన రైతులను ఒక్కసారిగా వచ్చిపడిన గోదావరి వరద ముంచిందని, వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు పున్నంచంద్ డిమాండ్
జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం వరద నిరంతరాయంగా కొనసాగడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు వరద కొనసాగుతుండంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నిరంతరాయంగా కొ�
జూరాల ప్రాజెక్టుకు మంగళ వారం వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాల ప్రాజె క్టులోకి వరద నిరంతరాయంగా వచ్చి చేరుతున�
Wife, 2 Daughters Swept Away | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో ప్రయాణించాడు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వంతెనపై కారు నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహానికి అది కొట్టుకుపోగా ఒక చెట్టుకుని పట్�
Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజ్కి(Medigadda Barrage) వరద ప్రవాహం( Floods) పోటెత్తుతుంది. గురువారం బ్యారేజ్ వద్ద 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా బ్యారేజ్లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదనీటిని భారీ నీటిపారుదల శాఖ అధికారు�
Assam floods | అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ ఆరు జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరల�