మొంథా తుఫాను ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెగని వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి 9 వరకు అత్యధికంగా 4.40సెం.మీలు, కంటోన్మెంట్లో 4.08 సెం.మీలు, బౌద్ధనగర్లో 4.0�
Lower Maneru | లోయర్ మానేరు జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతుమ్మెద వాగు నుండి వరద వస్తుండడంతో పూర్తి నీటిమట్టం స్థాయికి చేరుకుంది.
Musi River | నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంట
Golconda Express | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పట్టాల పైకి వరద నీరు భారీగా చేరుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగు సంక్షోభ పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారాయి. భారీ వర్షాలు, వరదలు అన్నదాతలను నష్టాల ఊబిలో ముంచేశాయి. గోదావరి, ప్రాణహిత వరదల దాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నీట ముని�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి.
మహారాష్ట్రను (Maharashtra) భారీ వర్షాలు (Heavy Rainfall) ముంచెత్తాయి. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నె ల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించారు.
జూరాల జలాశయానికి (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్
గోదావరి నదికి వరదలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ములుగు జిల్లా వాజేడులో మధ్యాహ్నం ఒంటి గంటవరకు గోదావరి 14.920 మీటర్లకు తగ్గినట్టే తగ్గి సాయంత్రం 6 గంటలకు 15.180 మీటర్లకు పెరిగింది.
హైదరాబాద్లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకర
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చిన�