భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్జ తండా గ్రామానికి చెందిన రైతులు సాగు చేస్తున్న సుమారు 100 నుంచి 150 ఎకరాలు పత్తి మిర్చి వరి పంట పొలాలు భారీ వర్షానికి కొట్టుకుపోయాయి.
మహారాష్ట్రను (Maharashtra) భారీ వర్షాలు (Heavy Rainfall) ముంచెత్తాయి. ముంబై, థాణె, మరఠ్వాడా ప్రాంతాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నె ల 27 నుంచి 29 వరకు కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మరణించారు.
జూరాల జలాశయానికి (Jurala Project) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 39 క్రెస్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 4.94 లక్షల క్యూసెక్
గోదావరి నదికి వరదలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ములుగు జిల్లా వాజేడులో మధ్యాహ్నం ఒంటి గంటవరకు గోదావరి 14.920 మీటర్లకు తగ్గినట్టే తగ్గి సాయంత్రం 6 గంటలకు 15.180 మీటర్లకు పెరిగింది.
హైదరాబాద్లో మూసీనది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీకి వరద పోటెత్తింది. దీంతో బాపూఘాట్ నుంచి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తింది. పురానాపూల్ వద్ద 13 అడుగుల మేర ప్రమాదకర
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చిన�
Koti ENT Hospital | హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోఠి ఈఎన్టీ ఆస్పత్రి నీట మునిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద వస్తున్నది. ఎగువన వర్షాలు, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది.
వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోధన్ నియోజకవర్గ మండలాల బీజేపీ అధ్యక్షులు, రైతులతో కలిసి ప్రజావాణిలో సోమవారం కలెక్టర�
హుజూరాబాద్ పట్టణంలో వరదలతో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హుజూరాబాద్లో లోతట్టు ప్రాంతాలను సందర్శించి, బాధితుల సమస్యలు తెలు�
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి మూసీ (Musi River) పరవళ్లు తొక్కుతున్నది. దీంతో యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలోని జూలూరు-రుద్రవెళ్లి వద్ద లో లెవెల్ బ్రిడ్జి పైనుంచి మూసి ఉధృతంగా ప్రవహిస్తున్నది.