bodies washed out of graves | భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలోని సమాధుల నుంచి మృతదేహాలు కొట్టుకుపోయాయి. గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆ మృతదేహాలను వెలికిత�
వరద ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న నాలాల సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని రాజ్నగర్ నాలా పరిస్థితి దయనీయంగా మారింది. నాలాలో భార�
Pipeline Burst | నీటి పైపులు పగిలాయి. నీరు ఎగజిమ్మడంతో అక్కడి నేల బీటలు వారింది. ఆ కాలనీ మొత్తం నీట మునిగింది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. తమ ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు.
కామారెడ్డి జిల్లాలో వరద గాయం మానడం లేదు. ప్రభుత్వం పట్టింపు లేనితనం వల్ల వరద సృష్టించిన విలయాన్ని తలచుకుంటూ ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో శిథిలాలు ఇందుకు సజీవ సాక్షంగా నిలుస్తున్�
ఈ ఏడాదిలో కొన్ని దేశాల్లో సంభవించిన ప్రకృతి విపత్తులు తీరని నష్టాన్ని కలిగించాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల్లో సంభవించిన కార్చిచ్చులు, వడగాల్పులు, కరువు, తుఫాన్ల వల్ల దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.10.77లక్షల కోట్�
California | క్రిస్మస్ వేళ అమెరికాలోని కాలిఫోర్నియా (California) రాష్ట్రాన్ని వరదలు (flooding) ముంచెత్తాయి. తుఫాను కారణంగా బలమైన గాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది.
Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia) అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు (floods) పోటెత్తుతున్నాయి.
Philippines | ప్రకృతి విపత్తులతో ఫిలిప్పీన్స్ (Philippines) అల్లాడిపోతోంది. గతనెల వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి కోలుకోక ముందే కల్మేగీ తుఫాను (Typhoon Kalmaegi) విధ్వంసం సృష్టిస్తోంది.
నాలుగు శతాబ్దాల పైచిలుకు నాటి మాట. వర్షాలు, వరదలలో చిక్కుకుని ఎలుకలు చచ్చిపోయి ప్లేగువ్యాధి వ్యాపించి హైదరాబాద్ నగర ప్రజలు వందలాదిగా ప్రతి సంవత్సరం చనిపోతుండేవారు.
మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో హనుమకొండ, వరంగల్ పట్టణాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందిపడ్డారు. పలు కాలనీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, రోడ్లపైకి డ�
మొంథా తుఫాను ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఎడతెగని వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. రాత్రి 9 వరకు అత్యధికంగా 4.40సెం.మీలు, కంటోన్మెంట్లో 4.08 సెం.మీలు, బౌద్ధనగర్లో 4.0�
Lower Maneru | లోయర్ మానేరు జలాశయం మరోసారి నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు మిడ్ మానేరు జలాశయంతో పాటు మోయతుమ్మెద వాగు నుండి వరద వస్తుండడంతో పూర్తి నీటిమట్టం స్థాయికి చేరుకుంది.
Musi River | నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంట
Golconda Express | మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి జోరుగా వాన కురుస్తుంది. ఈ నేపథ్యంలో డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో పట్టాల పైకి వరద నీరు భారీగా చేరుకుంది.