శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధ�
చినుకుకోసం ఎదురుచూసిన రైతులను ఒక్కసారిగా వచ్చిపడిన గోదావరి వరద ముంచిందని, వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతుకూలీ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు పున్నంచంద్ డిమాండ్
జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం వరద నిరంతరాయంగా కొనసాగడంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. ప్రాజెక్టు వరద కొనసాగుతుండంతో ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నిరంతరాయంగా కొ�
జూరాల ప్రాజెక్టుకు మంగళ వారం వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాల ప్రాజె క్టులోకి వరద నిరంతరాయంగా వచ్చి చేరుతున�
Wife, 2 Daughters Swept Away | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో ప్రయాణించాడు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న వంతెనపై కారు నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహానికి అది కొట్టుకుపోగా ఒక చెట్టుకుని పట్�
Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజ్కి(Medigadda Barrage) వరద ప్రవాహం( Floods) పోటెత్తుతుంది. గురువారం బ్యారేజ్ వద్ద 81,060 క్యూసెక్కుల వరద ప్రవాహం రాగా బ్యారేజ్లోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదనీటిని భారీ నీటిపారుదల శాఖ అధికారు�
Assam floods | అసోం రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. గోలాఘాట్, శివసాగర్, చారియదేవ్, దిబ్రూగఢ్, జోర్హాట్, నాగావ్ ఆరు జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉండటంతో, 1.15 లక్షల మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరల�
bodies washed out of graves | భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో శ్మశానవాటికలోని సమాధుల నుంచి మృతదేహాలు కొట్టుకుపోయాయి. గమనించిన స్థానికులు పోలీసుల సహాయంతో ఆ మృతదేహాలను వెలికిత�
వరద ముంపునకు ప్రధాన కారణంగా నిలుస్తున్న నాలాల సమస్యలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని రాజ్నగర్ నాలా పరిస్థితి దయనీయంగా మారింది. నాలాలో భార�
Pipeline Burst | నీటి పైపులు పగిలాయి. నీరు ఎగజిమ్మడంతో అక్కడి నేల బీటలు వారింది. ఆ కాలనీ మొత్తం నీట మునిగింది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. తమ ఇళ్లల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు.
కామారెడ్డి జిల్లాలో వరద గాయం మానడం లేదు. ప్రభుత్వం పట్టింపు లేనితనం వల్ల వరద సృష్టించిన విలయాన్ని తలచుకుంటూ ప్రజానీకం విలవిల్లాడుతున్నారు. కామారెడ్డి పట్టణంలో శిథిలాలు ఇందుకు సజీవ సాక్షంగా నిలుస్తున్�