భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాము సూచించారు. మండలంలోని గర్షకుర్తిలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించ
విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్) టీ మధుసూదన్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ లోని బ్యాంకు కాలనీ సబ్ స్టేషన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల
Minister Koppula Eshwar | దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
అంటువ్యాధుల నివారణకు చర్యలు చేపట్టామని మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం హబ్సిగూడలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ చేపట్టారు.
రాష్ట్రంలో బోదకాల(ఫైలేరియా) బాధితులు ఉండొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి డీఏపీ, అల్బెండజోల్ మాత్రలను పంపి
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బేషరత�
రైతులు యాసంగి సీజన్లో వ్యవసాయ బోరుబావుల వద్ద, చెరువు భూముల్లో ప్ర ధానంగా శనగ పంటను పండిస్తారు. నాలుగు నెలల పంట కాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడు లు వస్తాయి. పూతదశలో పంటకు వివిధ రకాల చీడపీ�
తరుచూ ప్రమాదాలతో నాందేడ్- అకోలా జాతీయ రహదారి మృత్యుదారిగా మారింది. జోగిపేట నుంచి సంగారెడ్డి- హైదరాబాద్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. నిత్యం ఈ దారి గుండా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
హుస్సేన్సాగర్లోకి ఇప్పటికీ ఇంకా వచ్చి చేరుతున్న మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల 5 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 30 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న మ
పాడి రైతులను కలవరపెడుతున్న లంపీస్కిన్పై సంగారెడ్డి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తెల్లజాతి పాడి పశువులు, ఎద్దులు లంపీస్కిన్ వ్యాధి బారినపడకుండా పశు సంవర్ధక శాఖ ముందస్తు చర్యలు తీసుకుం�
గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�