గండిపేట నీళ్లకు ఎంతో చరిత్ర ఉంది. ఈ నీళ్లు తాగిన వారిలో ఒక్కసారిగా ఎంతో మార్పు కనిపిస్తుందని చెబుతుంటారు. అలాంటి గండిపేట జలాశయంతో పాటు హిమాయత్సాగర్ జలాశయాలు ఎప్పటికీ కలుషితం కాకుండా ఉండేందుకు రాష్ట్�
ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు అధికంగా �
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గులాబీ రంగు పురుగు(పింక్బౌల్) నివారణకు వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది 4.05 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. జూలైలో కురిసిన భారీ వర్షాలతో నష్టం జరి�
రాష్ట్రంలోని అన్ని ప్రధాన డ్యాముల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 184 డ్యామ్లు ఉన్నాయని గుర్తించిన స్టేట్ కమిటీ ఆయా ఆనకట్టలను క్షేత్రస�
అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుటోంది. ఇందులో భాగంగా సెంటర్లకు వచ్చే చిన్నారుల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోంది. వారి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు శ్రీకారం చుట్టింది. బాల�
వర్షా లు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నియంత్రణ, చిక�
గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రశంసించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా గురువారం.. ఎంపీ సంతోష్ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతు�
బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక�
వారం నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో మెట్టపంటల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే పంటలను సాధారణ స్థాయికి తీసుకురావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచ�
గ్రేటర్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఆయన బేగంపేటలోని పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో ప�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన ఆటా మహాస�
జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కరుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశ
‘జిల్లావ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి నిరంతరం పర్యవేక్షించాలి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి’ అంటూ అధ�
గర్భస్రావంపై (అబార్షన్) మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అబార్షన్కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు
వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని ఆదేశించారు. అవగాహన కల్�