Urea | హైమద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది.
ఎక్కువ యూరియా వాడటం వలన ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడమే కాకుండా పూత ఆలస్యంగా వచ్చి పంటకాలం పెరుగడంతోపాటు తాలు గింజలు వస్తాయన్నారు కొమురవెల్లి మండల వ్యవసాయాధికారి వెంకట్రావమ్మ.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న సన్న రేషన్ బియ్యం పంపిణీలో అప్పుడే అక్రమాలు మొదలయ్యాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, కాంట్రాక్టర్ల మాయాజాలంతో మొదటి రోజే రేషన్ షాపులకు వచ్చిన బియ్యం తూకాల్�
బోర్లలో రోజురోజుకూ తగ్గుతున్న నీటితో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎప్పటిలాగే కష్టపడి సాగు చేసిన వరి పంట ఈసారి తమను ఆదుకుంటుందనుకుంటే పెట్టిన డబ్బు
Agriculture | రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వేసవి ఆరంభంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలైనవి. జిల్లాలో వేసిన వరి పంట పొలాలు నీరు సరిపోక నిండిపోతున్నాయి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
వరి ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మండల ఏవో సోమలింగారెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం నిజాంపేట రైతువేదికలో యాసంగి వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవ�
Farmer Collapses | చేతికి అందివచ్చిన పంటను అధికారులు నాశనం చేశారు. ట్రాక్టర్లతో చేనును ధ్వంసం చేశారు. రైతు, అతడి భార్య వేడుకున్నప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో కోతకు వచ్చిన పంట నాశనం కావడం చూసి తట్టుకోలేక �
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్నది. దీంతో బోర్లు, వ్యవసాయబావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ప్రభుత్వం సాగునీటిపై దృష్టి పెట్టకపోవడంతో ఈ యాసంగిలో వేసిన పంటలు ఎండిపోతున్నాయి.
మంచిర్యాల జిల్లా (Mancherial) కాసిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి ఓ రైతు మృతిచెందారు. కాసిపేట మంటంలోని కోనూర్లో అంకతి మల్లయ్య అనే వ్యక్తి కరెంటు షాక్తో �
మద్దతు ధర కల్పిస్తామంటూ, బోనస్ చెల్లిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. చివరికి ఆ రెండింటినీ రైతుల చెంతకు చేరకుండా చేస్తోంది. అసలే ఏజెన్సీ ప్రాంతం కావడం.. పంటను మార్కెట్ యార్డుకు తీసుకెళ్లడం దూరాభార�
రంగారెడ్డి జిల్లాలో వానకాల వరి కోతలు ముమ్మరమయ్యాయి. వడ్లు ఇండ్లకు చేరుతున్నాయి. అయినా కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. ధాన్యాన్ని ఎక్కడ విక్రయించా లో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు.