నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల్లో సాగు చేసిన వరిపై గడ్డి మందు స్ప్రే చేయడంతో పంట మొత్తం ఎండిపోయిందని, దీంతో తనకు రూ. 5 లక్షల నష్టం వాటిల్లిందని మహిళా రైతు పేర్వాల శ్రీదేవి వాపోయారు.
ఇక్కడ కనిపిస్తున్న రైతు పేరు కూన సదానందం. ఊరు చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి. అతడికి ఉన్న 30 గజాల బావిలో నెల కిందటి వరకు నీళ్లు బాగానే ఉన్నాయి. ఇదే భరోసాతో ఈ యాసంగిలో నాలుగెకరాల్లో మక్క, రెండెకరాల్లో వర
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లిలో రైతు కూన సదానందం వరి, మక్క పంటలను రక్షించుకునేందుకు నాలుగు కిలోమీటర్ల నుంచి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పంటలకు అందిస్తున్నాడు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి మామిడి, వరి, మక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒ�
దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటం తో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. చండూరు మండల పరిధిలోని మంజిత్ జిన్నింగ్ మిల్లులో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉ
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తున్నది. అరకొరగా రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి దోఖా చేసింది.
Urea | హైమద్ నగర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది.
ఎక్కువ యూరియా వాడటం వలన ధాన్యపు పైర్లు విపరీతంగా పెరిగి పడిపోవడమే కాకుండా పూత ఆలస్యంగా వచ్చి పంటకాలం పెరుగడంతోపాటు తాలు గింజలు వస్తాయన్నారు కొమురవెల్లి మండల వ్యవసాయాధికారి వెంకట్రావమ్మ.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేపడుతున్న సన్న రేషన్ బియ్యం పంపిణీలో అప్పుడే అక్రమాలు మొదలయ్యాయి. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, కాంట్రాక్టర్ల మాయాజాలంతో మొదటి రోజే రేషన్ షాపులకు వచ్చిన బియ్యం తూకాల్�
బోర్లలో రోజురోజుకూ తగ్గుతున్న నీటితో పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం రాలేని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఎప్పటిలాగే కష్టపడి సాగు చేసిన వరి పంట ఈసారి తమను ఆదుకుంటుందనుకుంటే పెట్టిన డబ్బు
Agriculture | రంగారెడ్డి జిల్లాలో కరువు ఛాయలు అలుముకున్నాయి. వేసవి ఆరంభంలోనే అన్నదాతలకు కష్టాలు మొదలైనవి. జిల్లాలో వేసిన వరి పంట పొలాలు నీరు సరిపోక నిండిపోతున్నాయి