కాల్వ నీళ్లు వస్తాయనుకొని వరి సాగు చేసిన రైతులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. కనీసం బోర్లు, బావులు ఆదుకుంటాయన్న దశలో.. అవీ ఎండిపోవడంతో పొట్టకొచ్చిన వరి పంటలు ఎండిపోతున్నాయి. ఫలితంగా అప్పులు తెచ్చి పెట్టుబ�
కళ్ల ముందే ఎండుతున్న పంటలను చూసి అన్నదాతల గుండెలు పగులుతున్నాయి. వాటికి ప్రాణం పోసి బతికించుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. సాగునీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ఓ పంట చేతికంది, మరో పంటకు ఉరకలేసే రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. కానీ, ఈసారి పండుగ రోజులు రైతన్నకు అదురుపాటుతోనే గడిచాయి. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కొత్తపంటకు నీళ్లి�
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 3.90 లక్షల ఎకరాలు కాగా.. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే 1.78 లక్షల ఎకరాల్లో పంట�
సోయాచిక్కుడు, మక్కజొన్న, పత్తి, కంది, పసుపు, వరి, కూరగాయ పంటల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్ష సూచన ఉన్నంతవరకూ ఏ పంటలోనైనా పురుగు మందులు పిచికారీ గానీ రసాయన ఎరువ�
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
Agriculture | అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవ�
రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. చాలా మంది నేటికీ ఒకే రకమైన పంటలను పండిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏటేటా పంట మార్పిడి చేస్తే దిగుబడులు పెరగడంతోపాటు నేల భౌతిక స్థితి మెరుగు
ఆయిల్ పామ్ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సబ్సిడీ ఇవ్వడంతోపాటు పుష్కలంగా సాగు నీరు ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధ
మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామం మీదుగా పోచమ్మరాల్ గ్రామం పోచారం డ్యామ్ వరకు చేపడుతున్న ఎంన్ కెనాల్ పను లు పూర్తి కావస్తున్నాయి. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50
సన్న, చిన్న కారు రై తుల కష్టాలను ప్రభుత్వం దూరం చేసింది. గ తంలో సరిపడినన్ని గోదాంలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక మద్దతు ధర వచ్చినా.. రాకున్నా అమ్ముకునేవారు. వీటన్నింటిని గుర్తించిన సర్క