గద్వాల, జనవరి 20: ప్రజలకు మిర్చి కంట్లో నీరు తెప్పిస్తుండగా.. రైతన్నకు మాత్రం లాభాలు కురిపిస్తున్నది. ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో మిర్చి అంతర్భాగమైనది. ప్రతి కూరలో కారం తప్పనిసరి.. కారం లేని కూర తినడానికి
సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ పిలుపుతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్ సీనియర్ నేత చీటి నర్సింగరావు తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
వానకాలం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలతో పుష్కలంగా నీరు ఉండటంతో పొలం పనుల్లో బిజీ అయ్యారు. సర్కారు సైతం పెట్టుబడి సాయం కింద రైతు బం�
వానకాలం 2023లో రైతులకు పంట రుణపరిమితిని పెంచి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
పండ్లలో రారాజు మామిడి పండు. మామిడికి వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది.సంగారెడ్డి జిల్లాలో చాలామంది రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. నాణ్యమైన మామిడి పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తూ రైతులు మంచి ఆదాయాన�
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్
యాసంగి సీజన్లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు నూనెగింజల సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో కుసుమ పంటను కొత్తూరు మండలంలో అధికంగా పండిస్తున్నారు
‘వానకాలం సీజన్ ముగిసింది.. యాసంగి మొదలైంది. వరిలో ఏ రకం వేద్దాం.. అని ఆలోచిస్తున్నారా..? ఎప్పుడు నారుపోయాలి..? జాగ్రతలేం పాటించాలి..? అని చింతిస్తున్నారా..? ఏ మాత్రం వద్దు.. మీ కోసం కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్�
వర్షాలు అనుకున్న స్థాయి కంటే అత్యధిక స్థాయిలో కురిసి భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీలలోని రైతులు ఈ యాసంగిలో వేరుశనగ పండించారు. దీంతో మండల వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో స�
ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురిసి, భూగర్భజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు ఒకేరకం పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. ఒకేరకమైన పంటలను సాగుచేయటం వలన భూమిలోని సారం తగ్గిపోవటంతో పాటు క్రిమికీటకాలు ఇం