ప్రతి రైతూ బీమా కలిగి ఉండేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ స�
వారం నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో మెట్టపంటల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే పంటలను సాధారణ స్థాయికి తీసుకురావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచ�
పంటల మార్పిడితో భూసార వృద్ధి రోగకకారక జీవుల కట్టడికి ఇదే మంచిది వ్యవసాయ శాస్త్రవేత్త సలహాలు, సూచనలు గరిడేపల్లి, మే 31 : ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుంది. రోగాలను కలిగించే పురుగుల �
భూసార పరీక్షలు చేయించి నిపుణుల సూచనలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు అంటున్నారు. నేలల్లో సహజంగా ఉన్న పోషక పదార్థాలతోపాటు అదనంగా సేంద్రియ, రసాయన ఎరువులతో మొక్కలకు మరిన్ని పోషకాల
రాష్ట్రంలో మిర్చి, ఉద్యాన పంటలకు ఆశిస్తున్న నల్ల తామర తెగులు నివారణకు కొత్త మందు తీసుకురావాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ను తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కో�
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల
కోసి పొలంలో ఎండబెట్టిన నువ్వుల కట్టలు దులిపి నువ్వులను ఎత్తుకెళ్లిన విచిత్ర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మారు రాజరెడ్డి గ్రామ శివారులోని మోతు�
గోరు చిక్కుడు’.. కరువు రైతుల కల్పవృక్షంగా ఖ్యాతిపొందింది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడుతుంది. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకొని అధిక దిగుబడులన�
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నా. కానీ, పలు రకాల దోమలు, ఈగలు, మిడతలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రసాయన మందులు వాడకుండా, వీటిని నివారించే మార్గాలు ఏమిటి
వరికి కేరాఫ్గా ఉన్న ఉమ్మడి శామీర్పేట మండలంలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో
కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర
తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి అధ్యక్�
అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2021-22 సంవత్సరానిక