రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న మిరప తోటలకు రసం పీల్చే పురుగులు తీవ్ర నష్టం కగిలిస్తున్నాయి. రెండేళ్లుగా తెల్లదోమ, తామర పురుగు, ఎర్ర నల్లి ద్వారా మిర్చి దిగుబడులు తగ్గిపోతున్నాయి. పూత, కాత దశకు వచ్చే స�
పొలం దున్న లేదు.. నాటు వేయలేదు.. విత్తనం చల్లలేదు. మందులు వేయలేదు.. మందులు పిచికారీ అస్సలే చేయలేదు.. అయినా పంట మాత్రం చేతికి వచ్చింది. రూపాయి ఖర్చు లేకుండా ఎకరానికి 20 నుంచి 25 బస్తాల వరి ధాన్యం చేతికి అందింది. మొ�
మామడ మండలంలోని కొరిటికల్ గ్రామంలో రైతులు గతేడాది పంట ఉత్పత్తిదారుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని 300 మందికి పైగా రైతులు ఒక్కొక్కరు మూలధనంగా రూ. 6500 సమకూర్చరు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగి పంటలు వేయడానికి వ్యవవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశా రు. 2022-23 ఏడాదిలో జిల్లాలో 4,96,279 ఎకరాల్లో పంటలు సాగులక్ష్యాన్ని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
వానకాలం ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22 నుంచి అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్ట�
ఒకప్పుడు మును‘గోడు’లో నీళ్లే బంగారం. మిషన్ కాకతీయ వల్ల వాననీరు చెరువుల్లో చేరి పాతాళగంగను పైపైకి తీసుకొచ్చింది. నాడు నెర్రెలు బారి కనిపించిన చెలకల్లో నేడు నీళ్లు నిండుగా పోసే బోర్లతో బంగారు పంటలు పండు�
కొనుగోలు కేంద్రాలను తెల్లబంగారం ముంచెత్తనున్నది. ఇందుకోసం అధికారులు సన్నద్ధమయ్యారు. పత్తి పంట చేతికొస్తున్న క్రమంలో ముందుగానే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. సీసీఐ ఆధ్వర్యంలో కేంద్
కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం �
రైతులు వానకాలంలో సాగు చేసిన పెసర పంట ఆశాజనకంగా ఉన్నది. పప్పు దినుసుల పంటలో ప్రధానంగా చెప్పబడే పెసరను వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వానకాల పంటగా సాగు చేశారు. యాసంగిలో బోర్ల కింద ఈ పంటను తక్క�
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో బీళ్లన్నీ సాగులోకి.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ముకరంపుర, ఆగస్టు 5: తెలంగాణలో భూమికి బరువయ్యేంత పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ
ప్రతి రైతూ బీమా కలిగి ఉండేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ స�
వారం నుంచి విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలతో మెట్టపంటల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే పంటలను సాధారణ స్థాయికి తీసుకురావచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచ�