మండల పరిధిలోని ముత్తాయిపల్లి గ్రామం మీదుగా పోచమ్మరాల్ గ్రామం పోచారం డ్యామ్ వరకు చేపడుతున్న ఎంన్ కెనాల్ పను లు పూర్తి కావస్తున్నాయి. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్ ఆధునీకరణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50
సన్న, చిన్న కారు రై తుల కష్టాలను ప్రభుత్వం దూరం చేసింది. గ తంలో సరిపడినన్ని గోదాంలు లేకపోవడంతో ధాన్యాన్ని ఇంటి వద్ద నిల్వ చేసుకోలేక మద్దతు ధర వచ్చినా.. రాకున్నా అమ్ముకునేవారు. వీటన్నింటిని గుర్తించిన సర్క
రైతులకు లబ్ధి చేకూర్చేలా ఇక్రిసాట్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయనున్నది. వచ్చే రెండేండ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకొని ఆధునిక వ్యవసాయాన్ని విస్తరించడంతోపాటు రైతులకు లబ్ధి చేకూర్చే సాగు విధానా�
‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సాము�
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర సరారు అండగా నిలుస్తున్నది. దేశానికే అన్నం పెట్టే రైతన్న ఆగం కావద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దదికుగా నిలిచారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.10 �
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటాక, శనివారం సాయంత్రం కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఏకధాటిగా గంట పాటు గులకరా
వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, క�
జిల్లాలో పంటలకు నష్టం వాటిల్లకుండా పకడ్బందీగా సాగునీరు సరఫరా చేయాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఎన్నెస్పీ సాగునీటి సరఫరా గురించి నీటిపారుదల, వ్యవసాయశాఖల అధికారులతో ఐడీవోసీలో గ�
ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకుంటూ సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండించుకోవచ్చు. బయో ఇన్టెన్సివ్ గార్డెనింగ్ విధానంలో పూర్తిగా సేంద్రియ పదార్థాలను ఉపయోగిస్తూ పెరటి తోటలను సా
‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి �
ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితంగా ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. వానాకాలంలో పత్తి, కంది, సోయాబీన్.. యాసంగిలో శనగ, జొన్న, గోధుమ, పల్లి పంటలను సాగు చేస్తున్న�
రైతులు వరినాట్ల వేసే ముందు నారు వేర్లను పీఎస్బీలో ముంచడంతోపాటు నారు కొనలను ఐదు ఇంచుల వరకు కత్తిరించి నాటుకోవాలని రామాయంపేట వ్యవసాయాధికారి రాజ్నారాయణ అన్నారు.
ఆయిల్పాం.. మంచి ఆదాయాన్నిచ్చే పంట. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటగా గుర్తింపు పొందింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటకూడా.. అందుకే తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.