సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రా�
‘రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో సాధారణం కంటే 450 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధ
వానలతో నష్టపోయిన బాధితులకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ. 11, 63, 900 పరిహారాన్ని మంజూరు చేయించారు. ఇంత పెద్దమొత్తంలో పరిహార
వర్ష బీభత్సంతో జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ఈ పరిస్థితుల్లో ‘మేమున్నా’మంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు. మంత్రులు
నాసిక్ పట్టణం నీట మునిగింది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. తెలంగాణలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం. ఊహించని స్థాయిలో ఎగువ నుంచి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నా.. ఉపనదులైన మ
ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగొద్దు పనులు జరిగేచోట హెచ్చరిక బోర్డులు వరదలపై ప్రజల ఫోన్లకు సమాచారం అధికారులు అప్రమత్తంగా ఉండాలి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన సిరిస�
సహాయక చర్యల్లో మంత్రులు, నేతలు పునరుద్ధరణ, పునరావాస చర్యల్లో సర్కారు టూర్లలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు ముంపు బాధిత ప్రజలకు అండ హామీలిచ్చి భరోసా కల్పించిన మన నేతలు హైదర�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెం�
వరుణుడు శాంతించాలని కోరు తూ చండికా సమేత సోమే శ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు..
కుంభవృష్టిగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. వారం రోజులుగా సూర్యుడు కనిపించకుండా మబ్బులు పట్టేయడం, ముసురు కమ్ముకోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్
విపత్తు సాయం చేయడంలోనూ వివక్షే వరద నష్టాలపై స్పందించని కేంద్ర సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలకే దండిగా నిధులు అడగకపోయినా గుజరాత్కు 500కోట్లు తెలంగాణకు ఇచ్చేందుకేమో చేతులు రాలే సొంతడబ్బుతో రాష్ట్ర సర్క�
భారీ వర్షాలు కురిసినా గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వార�
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �
అధికారులకు పంచాయతీరాజ్ కార్యదర్శి ఆదేశం హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామాల్లో డెంగ్యూ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్ర
గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ర్టాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర