ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరుగొద్దు పనులు జరిగేచోట హెచ్చరిక బోర్డులు వరదలపై ప్రజల ఫోన్లకు సమాచారం అధికారులు అప్రమత్తంగా ఉండాలి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం సిరిసిల్ల జిల్లాలో ఆకస్మిక పర్యటన సిరిస�
సహాయక చర్యల్లో మంత్రులు, నేతలు పునరుద్ధరణ, పునరావాస చర్యల్లో సర్కారు టూర్లలో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరద సహాయక చర్యల్లో రాష్ట్ర మంత్రులు ముంపు బాధిత ప్రజలకు అండ హామీలిచ్చి భరోసా కల్పించిన మన నేతలు హైదర�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకొన్న ఇద్దరు రైతులను మంత్రి కేటీఆర్ సహకారంతో హెలికాప్టర్ ద్వారా రక్షించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సోమన్పల్లికి చెం�
వరుణుడు శాంతించాలని కోరు తూ చండికా సమేత సోమే శ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు..
కుంభవృష్టిగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. వారం రోజులుగా సూర్యుడు కనిపించకుండా మబ్బులు పట్టేయడం, ముసురు కమ్ముకోవడంతో జన జీవనం స్తంభించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు, కుంటలు మత్
విపత్తు సాయం చేయడంలోనూ వివక్షే వరద నష్టాలపై స్పందించని కేంద్ర సర్కారు బీజేపీ పాలిత రాష్ట్రాలకే దండిగా నిధులు అడగకపోయినా గుజరాత్కు 500కోట్లు తెలంగాణకు ఇచ్చేందుకేమో చేతులు రాలే సొంతడబ్బుతో రాష్ట్ర సర్క�
భారీ వర్షాలు కురిసినా గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వార�
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �
అధికారులకు పంచాయతీరాజ్ కార్యదర్శి ఆదేశం హైదరాబాద్, జూలై 14(నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామాల్లో డెంగ్యూ, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్ర
గోదావరికి వందేండ్లలో కనీవినీ ఎరుగని వరద. తెలంగాణలో మూడున్నర దశాబ్దాల కాలంలో జూలైలో ఎన్నడూ లేనంత గరిష్ఠ వర్షపాతం. వారం రోజులుగా ముంచెత్తుతున్న వాన రాష్ర్టాన్ని గుక్కతిప్పుకోకుండా చేసింది. ఇంతటి విపత్కర
హైదరాబాద్ : రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్రం�
Kadem project | కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. అయితే
Bhadrachalam | భారీ వర్షాలతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. దీంతో భద్రాచలం వద్ద వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది. ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది.
Sriram sagar | శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 36 గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 క్యూసెక్కుల వరద వస్తుండగా
Kadem project | కడెం ప్రాజెక్టు వద్ద వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నది. ఎగువన మోస్తారు వర్షాలతో ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కులకుపైగా వదర వస్తున్నది. ప్రాజెక్టు నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు