హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ( Smita Sabharwal ) ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గ�
హైదరాబాద్ : రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సమాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చంపావత్ జిల్లాలో తనక్పూర్లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్య
తమకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అండగా నిలుస్తారనే ఆశతోనే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. కానీ.. భారీ వర్షాలు, వరదల వేళ బీజేపీ నేతలు ఆ నమ్మకాన్ని వమ్ముచేశారు. వానలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే పట్టించుకోల
గత 36 ఏండ్లలో వర్షాకాలం ప్రారంభంలోనే ఊహించని విపత్తు. ఈ నెలలో ఇప్పటికే 450 శాతం అధిక వర్షపాతం! ఒక్కరోజే భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 50 సెంటీమీటర్ల వాన. 22 ఏండ్ల తర్వాత భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరి గోదావరి తాండ�
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితులపై ఏటూరు నాగారంలో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా ఎలాం
MLA Siddu Savadi | నియోజకవర్గంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. తనతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కూడా త�
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పడుతున్నది. ఎగువన వర్షాలు ఆగిపోవడంతో వరద తగ్గుతున్నది. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీకి 16,71,388 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, సుంకేశుల నుంచి 1.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చిచేరుతున్నది.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి వదర ఉధృతి కొనసాగుతున్నది. గోదారి నీటిమట్టం 71.20 అడుగులకు చేరింది. ప్రస్తతం గోదావరిలోకి 24.38 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.
ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�
రద ఉధృతికి వాగులో గల్లంతైన ఎన్టీవీ విలేకరి ఘటన విషాదాంతమైంది. మూడురోజుల తర్వాత శుక్రవారం ఉదయం జమీర్ మృతదేహాన్ని వాగులోని కిలోమీటరు దూరంలో గుర్తించారు. జగిత్యాల జిల్లాకేంద్రానికి చెందిన జమీర్ ఎన్టీవ�