Sriram sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 86,270 క్యూసెక్కుల
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులను సీఎం కేసీఆర్ అప్రమత్తం చేశారు. రాష్ట్ర
హైదరాబాద్ : ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ప్రాణనష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శని
ఇంద్రవెల్లి : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్నాయని, అయినా కేంద్రం ఎలాంటి సహాయం అందించడం లేదని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. వరదలతో రూ.1400కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేసి.. తక
Osman Sagar | హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఉస్మాన్సాగర్కు 2 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
ప్రాణ నష్టం జరుగకుండా చేసిన కృషికి ప్రశంస రాష్ట్ర యంత్రాంగానికి కేంద్ర బృందం అభినందన కృతజ్ఞతలు తెలిపిన సీఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: భారీ వర్షాలు, వరదలు వచ్చినప్�
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు మున్సిపల్ శాఖ పరిధిలో రూ.379.45 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. భారీ వరదలకు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.75.89 కోట�
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేది�
హైదరాబాద్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరాఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంవో కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ ( Smita Sabharwal ) ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ�
భారీ వర్షాలతో పశు సంపదను కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. మద్దిమల్లతండాలో 24మంది రైతులకు చెందిన 80ఆవులు ఇటీవల మృతి చెందగా, ఒక్క�
భద్రాచలం వద్ద గోదావరి మంగళవారం మరింత తగ్గుముఖం పట్టింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు 55.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 3వ ప్రమాద హెచ్చరికకు దిగువన 49 అడుగులకు చేరింది. వరద ప్రవాహం క్రమేణా తగ్గ�
హైదరాబాద్ : రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్, సమాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చంపావత్ జిల్లాలో తనక్పూర్లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్య