బండి పోతే బండి. కారు పోతే కారు. ఇవి వరదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రగల్భాలు. కానీ ఒక్కరికి కూడా కారుకు కారిచ్చింది లేదు.. బండికి బండి ఇప్పించిందీ లేదు. నాలుగు ఓట్ల కోసం పబ్బం గడుపు�
ల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలం�
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ద
జనగామలో మోస్తరు వర్షం కురిసింది. రెండు రోజులుగా దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా శుక్రవారం కురిసిన వానతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది
హనుమకొండ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. శుక్రవారం సుమారు గంటపాటు పడిన వానకు నగరం తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీద వరద పారింది
రామప్ప ఆలయ నిర్మాణానికి వాడినవిగా భావిస్తున్న రాళ్లు పాలంపేటలోని రామప్ప సరస్సు మత్తడి ప్రవాహంలో బయటపడుతున్నాయి. వరుసగా మూడేళ్లుగా సరస్సు మత్తడి పోస్తుండడంతో రాళ్లపైన మట్టి కొట్టుకుపోయి వెలుగుచూస్తు�
Musi project | మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�
మూసీ పరివాహక ప్రాంతమైన జియాగూడలోని వందఫీట్ల బైపాస్ రోడ్డులో వరద ఉధృతి తగ్గడంతో బైపాస్ రోడ్డు చెత్త చెదారం, మట్టి కూప్పలతో నిండి పోయింది. గురువారం పురానాపూల్ వంతెన కింద వరద ప్రవాహం తగ్గడంతో రహదారిలో చ
వరుసగా కురిసిన వానలకు జిల్లా అతలాకుతలమైంది. ప్రజలు ఇండ్లకే పరిమితం కాగా, వరద పోటెత్తి వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు, కుంటలు మత్తడి పోశాయి. గురువారం వరుణుడు కాస్త గెరువివ్వడంతో జనం కాస్త ఊపి
నిజామాబాద్ : రైతులు ఎవరు అధైర్య పడొద్దు అండగా ఉంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట ముంపునకు గురైన ప్రాంతాన్ని మంత్రి వే�