Jurala project | జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 38 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 2.65 లక్షల క్యూసెక్కుల
Nagarjuna sagar | నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4.24 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లను 10 అడుగుల
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి వరుసగా మూడో రోజూ కొనసాగింది. గురువారం ఉదయం నుంచి క్రమేణా పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 52.40 అడుగులకు చేరుకున్నది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సహ�
Jurala project | జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోకి లక్షా 61 వేల క్యూసెక్కుల
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి నీటి మళ్లీ పెరుగుతున్నది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో బుధవారం ఉదయం 5 గంటలకు 49.3 అడుగులుగా ఉన్న నీటిమట్టం 7 గంటల సమయానికి 49.8 అడుగులకు
హైదరాబాద్ : రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 28 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి రాగల 24 గంటల్లో తీవ్ర వాయ�
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల
పెదమడూరు వాగులో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు వరదలో చిక్కుకుని తాటిచెట్టు రక్షణలో బిక్కుబిక్కు మంటూ ఉన్న సంఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర�
కన్నతల్లి ముందే మూడేళ్ల బాలుడు డ్రైనేజీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల ప్రకరాం.. రాయికల్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన అక్బర్- నజీమా కు నలుగురు పిల్లలు. రాయికల్లో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కు�
బండి పోతే బండి. కారు పోతే కారు. ఇవి వరదల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రగల్భాలు. కానీ ఒక్కరికి కూడా కారుకు కారిచ్చింది లేదు.. బండికి బండి ఇప్పించిందీ లేదు. నాలుగు ఓట్ల కోసం పబ్బం గడుపు�
ల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలం�
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఉదయం నుంచి ఎండ వచ్చినప్పటికీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ద