శ్రీరాంసాగర్ | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోట్టెత్తింది. ఎగువన ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 వరద గేట్లను
ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ | ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు.
గంటన్నరలో వరద మల్లింపునకు చర్యలు : మంత్రి గంగుల | నగరంలో ప్రతీ ప్రాంతంలో నిలిచిపోయిన వరద నీటిని గంటన్నరలోపు వివిధ మార్గాల ద్వారా మల్లించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ �
సిరిసిల్లకు బయలుదేరిన డీఆర్ఎఫ్ బృందాలు | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్ - కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట �
వరదలో కొట్టుకుపోయి తండ్రీకొడుకుల మృతి | వరదలు తండ్రీకొడుకులను పొట్టనబెట్టుకున్నాయి. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకున్నది. నందిపల్లి గ్రామానికి చెందిన కుడుకల గంగమల్
వరద ముప్పును తప్పిస్తాం | పాతనగర వ్యాప్తంగా వరద ముప్పును తప్పించడానికి ప్రణాళికా బద్ధంగా వరదనీటి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తెల�
లక్నో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో గొరఖ్పూర్లోని బహ్రాంపూర్కు చెందిన బాలిక ప్రతి రోజు పడవను నడుపుతూ స్కూలుకు వెళ్తున్నది. విద్యా�
చండూరు | జిల్లాలో భారీ వాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో చండూరు, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డ, అంగడిపేట, బోడంగిపర్తి,
హిమాయత్ సాగర్ | జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వాన కురిసింది. మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది.
ఖమ్మం : ఖమ్మంజిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్ననేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ వీపీ. గౌతమ్ మం�
ఖమ్మం : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే ఖమ్మం జిల్లాలో మాత్రం తిరుమలయపాలెం మండలం మినహాయిస్తే మిగిలిన మండలాలలో ఓ మోస్తారు వర�
గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.