LMD | ఎల్ఎండీ 12 గేట్లు ఎత్తివేత.. దిగువకు 64వేల క్యూసెక్కుల విడుదల | ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగువ మానేరు (ఎల్ఎండీ) జలాశయంలోకి రిజర్వాయర్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్త
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి : సీఎస్ సోమేశ్కుమార్ | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, నీ�
Yadadri Bhuvanagiri | కుర్రారం వాగులో గల్లంతైన యువతి మృతి.. మరొకరి కోసం గాలింపు | యాదాద్రి భువనగిరి జిల్లాల రాజపేట మండలం కుర్రారం వద్ద దోసలవాగు వరద ప్రవాహంలో సోమవారం మధ్యాహ్నం ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. స్కూటీపై ముగ�
కడెం ప్రాజెక్టు| నిర్మల్: కడెం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 4,146 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధ
తాలిపేరు ప్రాజెక్టు | ఎగువన వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలో జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధ�
శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయానికి 30,595 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎగువ నుంచి ప్రవాహం వస్తుండటంతో 44,377 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు
శ్రీశైలం| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 21,432 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 25,342 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది.
గల్లంతు| అమెరికాలోని టెన్నెస్సీలో భారీ వర్షాలకు 21 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో తప్పిపోయారు. టెన్నిస్సీలోని హప్రేస్ కౌంటీలో శనివారం వర్షం ముంచెత్తింది. శనివారం ఒకేరోజు 38 సెంటీమీటర్ల (15 ఇంచులు) వాన కుర�
నాగార్జున సాగర్| కృష్ణమ్మ శాంతించడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,341 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 40,726 క్యూసెక్�
శ్రీశైలం| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8690 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 49,175 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సరస్వతి బరాజ్లో 7 గేట్ల ఎత్తివేత కాళేశ్వరం/మహదేవపూర్/బోయినపల్లి, ఆగస్టు 17: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతి పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్ర, గోదావరి (సరస్�
Turkey floods : టర్కీలో వరదలు.. 77 మంది మృత్యువాత | టర్కీ దేశంలోని నల్ల సముద్రతీరంలో సంభవించిన వరదలకు 77 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 47 మంది గల్లంతయ్యారని అధికారులు
గేట్లు ఓపెన్| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 40,406 క్యూసెక్యుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఐదడుగు మేర ఎత్తివేశారు.
నాగార్జునసాగర్| నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గిపోయింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 51,791 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే మొత్తంగా దిగువకు విడు�
జూరాల ప్రాజెక్ట్| జూరాల ప్రాజెక్ట్కు ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వచ్చే నీరకు కూడా తగ్గిపోయింది. జలాశయంలోకి ప్రస్తుతం 76,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.