ప్రస్తుతం ముంబైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సామాన్యుడితో పాటు సెలబ్రిటీలు కూడా వర్షం వలన వస్తున్న వరదలకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరే వరక�
శ్రీశైలానికి భారీగా| ఎగువన ఉన్న జూరాలలో 13 గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. దీంతో శ్రీశైలంలోకి 88,051 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగుల�
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతోపాటు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో జూరాలకు లక్షా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
జూరాల ప్రాజెక్ట్| జూరాల ప్రాజెక్ట్కు వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 63,100 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 36,750 క్య
శ్రీరాం సాగర్| ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీరు వచ్చి చేరుకున్నది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుత
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు| రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్ర�
సాగర్కు స్వల్పంగా వరద| మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కు
ఆల్మట్టి| కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టికి డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 81,944 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థ
కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 5
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ�
భారీగా వరద| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30 వేల క
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్�