Crocadile on the road: ఈ మధ్య కోతులు కూడా గ్రామాల్లో హల్చల్ చేస్తున్నాయి. అప్పుడప్పుడు చిరుతలు కూడా జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. అలాగే తాజాగా ఓ మొసలి జనారణ్యంలోకి వచ్చింది.
జూరాల| జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతున్నది. ఎగువన నారాయణపూర్ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేయడంతో జూరాలకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోకి 3.75 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
భద్రాచలం వద్ద పోటెత్తిన వరద ఒక్కరోజే దిగువకు 100 టీఎంసీలు! రెండో ప్రమాద హెచ్చరిక జారీ కృష్ణాకు కొనసాగతున్న ఇన్ఫ్లోలు నమస్తే తెలంగాణ నెట్వర్క్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన శ్రీరాంసాగర్కు వరద కొం�
జంట జలాశయాలు| రాజధాని హైదరాబాద్లోని జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిగా నిండాయి. హిమా�
వరద ముంపు| వరదల వల్ల నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ అన్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీటిలో మునిగి దెబ్బతిన్న ప
భారీ వర్షాలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయ�
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన వర్షాల వల్ల నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో ఉదయం 9 గంటలకు 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు జూరాల జలాశయానికి వచ్�
మహారాష్ట్రలో వర్షాలు, వరదల బీభత్సం రెండు రోజుల్లో 129 మంది మృతి అనేక ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు మట్టిలో చిక్కుకొని రాయ్గఢ్లో 49 మంది మృతి సతారాలో ఆరుగురు ..రత్నగిరిలో ముగ్గురు ప్రమాద స్థలాలకు వెళ్�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు.. 2 లక్షల క్యూ�
కాళేశ్వరం| ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జార
గోదావరి నీటిమట్టం| భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్న
కంట్రోల్ రూం| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సహాయం కావాల్సినవారు 18004251939 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
పెదవాగు| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలో పెదవాగు ఉప్పొంగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ఎల్కపల్లి వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో తొమ్మిది �
మహారాష్ట్రలో ఉప్పొంగుతున్న నదులు.. ఆరుగురు మృతి ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిక�