శ్రీరాం సాగర్| ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుల్లో నీరు వచ్చి చేరుకున్నది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుత
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు| రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకలు ఉరకలేస్తున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్ర�
సాగర్కు స్వల్పంగా వరద| మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు ఏడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కు
ఆల్మట్టి| కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆల్మట్టికి డ్యాంకు వరద పోటెత్తుతున్నది. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 81,944 క్యూసెక్కుల వరద వస్తున్నది. జలాశయం పూర్తిస్థ
కొనసాగుతున్న వరద| నల్లగొండ: జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 4,986 క్యూసెక్కులు నీరు వస్తుండగా, 2,734 క్యూసెక్కుల నీటికి కింది వదులుతున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 5
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
హిమాచల్ప్రదేశ్| హిమాచల్ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ�
భారీగా వరద| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 30 వేల క
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 19,629 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయ�
శ్రీశైలానికి తగ్గిన వరద| శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుతున్నది. జలాశయం జరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 811.70 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలకు గాన�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం నుంచి ఎగువన వానలు కురుస్తుండంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టులోకి 9860 క్యూసెక్కుల �
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల