భారీ వర్షాలు| భారీ వర్షాలతో మహారాష్ట్ర వణికిపోతున్నది. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తున్నది. దీంతో ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తాయి. ఎడతెరపి లేనివానలతో కొండ చరియలు విరిగిపడుతున్నాయ�
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన వర్షాల వల్ల నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో ఉదయం 9 గంటలకు 2 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు జూరాల జలాశయానికి వచ్�
మహారాష్ట్రలో వర్షాలు, వరదల బీభత్సం రెండు రోజుల్లో 129 మంది మృతి అనేక ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు మట్టిలో చిక్కుకొని రాయ్గఢ్లో 49 మంది మృతి సతారాలో ఆరుగురు ..రత్నగిరిలో ముగ్గురు ప్రమాద స్థలాలకు వెళ్�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు.. 2 లక్షల క్యూ�
కాళేశ్వరం| ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జార
గోదావరి నీటిమట్టం| భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్న
కంట్రోల్ రూం| ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని సహాయం కావాల్సినవారు 18004251939 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.
పెదవాగు| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలో పెదవాగు ఉప్పొంగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ఎల్కపల్లి వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో తొమ్మిది �
మహారాష్ట్రలో ఉప్పొంగుతున్న నదులు.. ఆరుగురు మృతి ముంబై, జూలై 22: భారీ వర్షాలతో మహారాష్ట్ర చిగురుటాకులా వణికిపోతున్నది. పలు జిల్లాలు వరదల్లో చిక్కుకొన్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతిక�
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ | గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి
కుంటాల వాగులో చిక్కుకున్న ఇద్దరు గ్రామస్తులు | జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుంటాల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షాపాతం
అకాల వర్షాలు చైనాను అతలాకుతం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో గత 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. సబ్వేలో చిక్కుకుని 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు.
శ్రీశైలం : కృష్ణా నది ఎగువ తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైల జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. రెండు రోజులుగా రిజర్వాయర్ ఇన్ ఫ్లో పుంజుకుంది. జూరాల ప్రాజెక్ట్ నుండి గేట్ల ద్వా�