కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. సాక్షాత్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్న ముఖ్యమైన సమావేశంలోనే 20 నిమిషాలు కరెంటు పోయింది.
బీజేపీ నేతల ఆందోళన కార్యక్రమ ఫొటో మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారన్న కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్పై క్రిమి
సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్పై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు.
ఆది నుంచి కాళేశ్వరంపై అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు అధికారం దక్కడంతో ఆ ప్రాజెక్టును అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలకు దిగే ప్రయత్నాలు చేస్తున్నది.
బిగ్బాస్-7 రియాల్టీ షో విజేత పల్లవి ప్రశాంత్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఫోన్ ద్వారా అభినందించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి శాలువాతో సత్కరించి అభినందిం�
ఓ కేసు విషయంలో జడ్చర్ల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు జడ్చర్ల సీఐకి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.
అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతాన్ని అవమానించిన 12 మంది బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పార్టీ చీఫ్ విప్ మనోజ్ టిగ్గా కూడా ఉన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఇంటిని తగులబెట్టాలంటూ విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దేబబ్రత సైకియా బుధవారం అ