బిగ్బాస్-7 రియాల్టీ షో విజేత పల్లవి ప్రశాంత్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఫోన్ ద్వారా అభినందించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి శాలువాతో సత్కరించి అభినందిం�
ఓ కేసు విషయంలో జడ్చర్ల కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు జడ్చర్ల సీఐకి హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది.
అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతాన్ని అవమానించిన 12 మంది బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పార్టీ చీఫ్ విప్ మనోజ్ టిగ్గా కూడా ఉన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ఇంటిని తగులబెట్టాలంటూ విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై చర్య తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దేబబ్రత సైకియా బుధవారం అ
ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన గిరిజనుడిపై మూత్ర విసర్జన ఘటనపై సోషల్ మీడియాలో భోజ్పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన పోస్టింగ్పై బోఫాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై బెంగళూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై (Rahul Gandhi )చేసిన ట్వీట్కు సంబంధించి మాలవీయపై కేసు నమోదైంది.
ఏదై నా నేరం జరిగినట్టుగా ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చునా.. అని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Wrestlers protest | రెజ్లర్లపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసులు ఆదివారం సాగించిన దాష్టీకంపై రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.