పోలీస్స్టేషన్ రైటర్స్ సకాలంలో ఎఫ్ఐఆర్, చార్జీషీట్, ఫైనల్ రిపోర్టు ఇతర డాక్యుమెంట్లను సకాలంలో అప్లోడ్ చేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో బుధవారం స్టేషన్ రైటర్స్, టెక�
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసినందుకు గానూ బాంద్రా పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరుష పదాలతో దుర్భాషలాడటంతో పాటు
లైంగిక వేధింపుల పేరుతో నిరసనకు దిగిన టాప్ రెజ్లర్లు, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయాలని బలవంతం చేయడంతోపాటు తనను బ్లాక్మెయిల్ చేశారంటూ ఆ పిటిషన్లో ఆరోపించారు.
బ్యాంకుల కన్సార్టియంను రూ.4 వేల కోట్లకుపైగా మోసగించారన్న ఆరోపణలపై అభిజీత్ గ్రూపునకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీని, ఫిర్యా దు ప్రతులను తనకు అందించాలని ఆమె సీబీఐని కోర
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా రిమెడిసివిర్ ఇంజెక్షన్ను ఆసుపత్రిలో తాము కొనుగోలు చేసినప్పటికీ అతడికి ఇవ్వలేదని తెలిపింది. చికిత్సలో వైద్యల నిర్లక్ష్యం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు గౌతమ్ బుద్ధ్ నగ
ఆ పేద ప్రజలు దీపావళి రోజున దేవుడికి పూజలు చేయడాన్ని క్రైస్తవ మతానికి చెందిన వారు అడ్డుకున్నారు. మతం మారిన తర్వాత మళ్లీ పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
కింది కోర్టు ఆదేశించినా పట్టించుకోరా? బీజేపీ నేత షానవాజ్ లైంగిక దాడి కేసులో ఢిల్లీ పోలీసుల వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ, ఆగస్టు 18: బీజేపీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్పై లైంగికదాడి కేసు నమ
ఎఫ్ఐఆర్ నమోదుచేసేందుకు నిరాకరించిన పోలీసులు ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు నమోదు అయోధ్య, ఆగస్టు 11: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో బాలికలు, మహిళలు, దళితులకు రక్షణ లేకుండాపోయింది. అయోధ్య జిల్లాలో దళిత వర్�