Wrestlers Protest | నూతన పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన భారత రెజ్లర్ల (Wrestlers protest)పై ఢిల్లీ పోలీసులు (Delhi Police) పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు రంగం సిద్ధమైందని కర్ణాటక అధికార కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నకిలీ బిల్లుల్ని సృష్టించి గంగా కల్యాణ పథకంలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్టు అంబేద్కర్ అ
Zero FIR | అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం గతంలో బాధితులెవరైనా సమీప పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే.. ‘మీ ప్రాంతం మా పరిధిలో లేదు. అక్కడికే వెళ్లి ఫిర్యాదు చేయండి’ అనే సమాధానం వినిపించేది.
కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్పై రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ‘రాజకీయ రావణుడు’ అంటూ షెకావత్ చేసిన విమర్శలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఉచ్చు బిగుస్తున్నది. లైంగిక వేధింపులకు గురైన ఏడుగురు రెజ్లర్ల
వనపర్తి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి.. వేరే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి.. వర్క్ ఆర్డర్ కాపీ ఇ చ్చి మరీ రూ.3.55 కోట్లు చీటింగ్ చేశాడు. ఈ మేరకు బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఘ
గుజరాత్లో 21 ఏండ్ల నాటి సామూహిక హత్యలు, అత్యాచారాల కేసులో స్థానిక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2002 ఫిబ్రవరి 27 గోద్రాలో సబర్మతి రైలును అల్లరిమూకలు తగులబెట్టడాన్ని
దేశంలో పెచ్చరిల్లిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాల ఘటనలపై ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలీస్స్టేషన్ రైటర్స్ సకాలంలో ఎఫ్ఐఆర్, చార్జీషీట్, ఫైనల్ రిపోర్టు ఇతర డాక్యుమెంట్లను సకాలంలో అప్లోడ్ చేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో బుధవారం స్టేషన్ రైటర్స్, టెక�
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసినందుకు గానూ బాంద్రా పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరుష పదాలతో దుర్భాషలాడటంతో పాటు
లైంగిక వేధింపుల పేరుతో నిరసనకు దిగిన టాప్ రెజ్లర్లు, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయాలని బలవంతం చేయడంతోపాటు తనను బ్లాక్మెయిల్ చేశారంటూ ఆ పిటిషన్లో ఆరోపించారు.
బ్యాంకుల కన్సార్టియంను రూ.4 వేల కోట్లకుపైగా మోసగించారన్న ఆరోపణలపై అభిజీత్ గ్రూపునకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఢిల్లీ మంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ ఇచ్చిన క్లారిఫికేషన్ నోటీసులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. ఎఫ్ఐఆర్ కాపీని, ఫిర్యా దు ప్రతులను తనకు అందించాలని ఆమె సీబీఐని కోర