కరెంటు వైరును ముట్టుకుంటే షాక్ కొడుతుందని మనకు తెలిసిన విషయం. కానీ రాష్ట్రంలో కరెంటు కోతలను ప్రశ్నిస్తే పోలీసు కేసు నమోదవుతుంది.. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం.
Police Files FIR | లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది.
బీహార్లోని పూర్నియా ఎంపీ పప్పు యాదవ్పై (Pappu Yadav) ఎఫ్ఐఆర్ నమోదయింది. ఓ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఆయనపై కేసు రిజిస్టర్ అయింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీ నేతలు అమిత్షా, జీ కిషన్రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఫిర్యాదు చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై జాతీయ అవార్డు గ్రహీత, సినీ నిర్మాత ల్యూట్ కుమార్ బర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రధాని మోదీకి ఓటేయవద్దని పిల్లలకు చెప్పిన ఓ స్కూల్ టీచర్కు ఊహించని షాక్ తగిలింది. బీహార్ ముజఫర్పూర్లో పోలీసులు స్కూల్ టీచర్ను అరెస్టు చేసి.. జైలుకు పంపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు. ‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన
CID FIR | ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు , తనయుడు లోకేష్ తో పాటు మరో 10 మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Ranveer Singh: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో దేశ రాజకీయాలపై రణ్వీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఉన్నది. ప్రధాని మోదీకి వ�
BJP MLA Rajasingh | అనుమతి లేకుండా భారీగా భక్తులతో శ్రీరామ శోభయాత్ర నిర్వహించారని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Ravi Kishan Shukla | బీజేపీ ఎంపీ తన కుమార్తెకు తండ్రని ఒక మహిళ ఆరోపించింది. ఆ ఎంపీ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ మహిళతో సహా ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రామేశ్వరం కెఫే పేలుడు ఘటనపై వివావాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేసు నమోదైంది. రెండు రాష్ర్టాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారన్న ఫిర్యాదు మేరకు మదురై పోలీసులు కేసు ర