ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం) ఫ్రీక్వెన్సీని ఐసొలేట్ చేయడం ద్వారా ఆ యంత్రాన్ని హ్యాక్ చేస్తానని చెప్పిన సయ్యద్ షుజపై ఎన్నికల సంఘం (ఈసీ) ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చ�
Sambhal violence | ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో ఆదివారం జరిగిన హింసాకాండపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్, స్థానిక ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహమూద్ కుమ
కేంద్ర సహాయ మంత్రి, మలయాళ సినీ స్టార్ సురేశ్ గోపిపై కేరళ పోలీసు కేసు నమోదుచేశారు. నిర్లక్ష్యంగా వా హనాన్ని నడిపారని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని, అంబులెన్స్ ను దుర్వినియోగం చేశారని పేర్కొం టూ ఎఫ�
Building collapse | కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు బాధ్యులపై కేసులు నమోదు చేశారు. భవనం యజమాని మునిరాజరెడ్డి, మోహన్రెడ్డి, ఏలుమలై అనే వ్యక్తులపై ఎఫ్ఐఆ�
FIR Against Civic Body | భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న తెరిచి ఉన్న మ్యాన్హోల్లో ఒక మహిళ పడింది. డ్రైనేజీలో కొట్టుకుపోయి మరణించింది. కుటుంబానికి ఆధారమైన ఆ మహిళ మృతిపై ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మ
BJP MLA Nitesh Rane | మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద బీజేపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే నితీశ్ రాణే మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారు. ముస్లిం సమాజాన్ని ఆయన బెదిరించార�
భర్త బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని.. అతని పేరిట ఉన్న ఇంటి జాగను అమ్ముకుని.. తిరిగి అతనిపైనే వేధింపుల కింద కేసు వేసింది ఓ భార్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడు�
Ramgiri Maharaj: :మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన హిందువుల మత గురువు రామ్గిరి మహారాజ్పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 302 కింద ముంబ్రా పోలీసులు కేసు బుక్ చేశారు.
Siblings File FIR Against Parents | మొబైల్ ఫోన్, టీవీ అతిగా చూడవద్దన్న తల్లిదండ్రులు తమ పిల్లలను తిట్టడంతోపాటు కొన్నిసార్లు కొట్టారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పేరెంట్స్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
విల్లాలు నిర్మిస్తామని భారీగా అడ్వాన్స్లు తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోగా, ఆ స్థలం వాళ్లది కాదని తెలిసి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
నేటినుంచి అమలుకానున్న మూడు కొత్త చట్టాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా మారనున్నాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు.